రెంజల్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని దూపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆలయ 8వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల పండుగను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల పండుగ ఉత్సవాన్ని గ్రామస్థులంతా కలిసి ఓకే చోటుకి చేరి బోనాలతో తరలి వెళ్ళారు. ముదిరాజ్ కులస్తులు అందరూ ఒకేచోట చేరి బోనమెత్తుకుని అమ్మవారి ఆలయం వద్దకు మంగళ వాద్యాలతో ఘనంగా తరలి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పాడి ...
Read More »తాజా వార్తలు
జాగతి మండల అధ్యక్షుడిగా నీరడి రమేష్
రెంజల్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల తెలంగాణ జాగతి మండల అధ్యక్షుడిగా నీరడి రమేష్ను నియమించినట్లు తెలంగాణ జాగతి బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు గట్టు హరికష్ణ తెలిపారు. ఈ సందర్బంగా హరికష్ణ మాట్లాడుతూ రెండవ సారి రెంజల్ మండల జాగతి అధ్యక్షుడిగా నియమితులైన నీరడి రమేష్ తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ జాగతిని గ్రామ గ్రామాన విస్తరించడానికి కషి చేయాలన్నారు. తెలంగాణ జాగతి అధినేత్రి కల్వకుంట్ల కవిత మార్గ నిర్ధేశికత్వంలో ప్రతీ జాగతి కార్యకర్త ...
Read More »బీజేపీ కామారెడ్డి మండల అధ్యక్షుడుగా గడ్డం నరేష్ రెడ్డి
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కామారెడ్డి మండల అధ్యక్షుడుగా ప్రదీప్ కుమార్ రావుని నియమించిన విషయం తెలిసిందే. అయితే నిర్ణయం కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జరిగిందని, ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని గ్రామాల కార్యకర్తలు ఏకాభిప్రాయానికి రానందువల్ల ఎలక్షన్ నిర్వహించాలని కార్యకర్తలు కోరగా అక్కడినుండి వెళ్ళిపోయి మరోచోట రహస్యంగా సమావేశమై ప్రదీప్ కుమార్ రావుని ఏకపక్షంగా నిర్ణయించి కట్టబెట్టారని ఏ గ్రామంలోని కార్యకర్తలు లేకుండా ఎన్నుకోవడం చెల్లదని ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల ...
Read More »ఒకరి నేత్ర దానం…
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఒకరు నేత్రదానం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని భారత్ రోడ్ చిన్న కసాబ్ గల్లీకి చెందిన గౌరని నర్సింలు (56) జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సోషల్ వెల్పేర్ డిపార్టుమెంటులో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రకు ఉపక్రమించేందుకు పై అంతస్తు గదిలోకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మెట్లు జారీ కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. వెంటనే స్థానిక జయ ఆసుపత్రికి తరలించారు. ...
Read More »రాష్ట్రస్థాయి గణిత పరీక్షకు 8 మంది ఎంపిక
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గణిత ఫోరమ్ నిర్వహించిన జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్షల ఫలితాలలో మొదటి మూడు ర్యాంక్లతో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పరీక్షలకు ఎంపికైన విద్యార్థులు క్రింది విధంగా ఉన్నట్లు జిల్లా ఫోరమ్ అధ్యక్షులు వల్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో మనోహర్, జడ్పిహెచ్ఎస్ మాందాపూర్, హరిణి జెఎన్వి, నిజాంసాగర్, సుహాన ప్రభుత్వ పాఠశాల బాన్సువాడ, తెలుగు మీడియంలో.. ఎం.స్వప్న, జడ్పిహెచ్ఎస్ తిర్మలపూర్, జడ్పిహెచ్ఎస్ సెట్పల్లి సంగారెడ్డి, జోదరాజ్ జడ్పిహెచ్ఎస్ చద్మల్, ...
Read More »ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డు తప్పుల సవరణ, నూతన కార్డుల నమోదు కోసం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారి సాయిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ మామిడాల మోహన్, ఇన్చార్జి గంగాధర్, ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం, పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. The following ...
Read More »మతపరంగా పౌరసత్వం ఇవ్వడం ప్రమాదకరం
కామారెడ్డి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ మూదాం ప్రవీణ్, నరేష్ కుమార్ మాట్లాడుతూ మతపరంగా పౌరసత్వం ఇవ్వొద్దని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం 2019 (సిఏబి) తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అదేవిదంగా స్త్రీలపై సమాజంలో మార్పు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కాశాయికరణ చేయాలనే కుట్రతో పౌరసత్వం సవరణ చట్టం తీసుకువచ్చిందని, ఆర్టికల్ 14 కు ...
Read More »సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహజ వనరుల పొదుపే రేపటి భవిష్యత్తని లేకపోతే భావితరాల మనుగడ కష్టసాధ్యమని మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కదం శివాజీ అన్నారు. శనివారం వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిత్యజీవితంలో చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా బొగ్గు, నీరు, పెట్రోల్, సహజ వాయువు, తదితర వనరులను పొదుపు చేసి ...
Read More »భారత్ బచావో ర్యాలీకి కామారెడ్డి కాంగ్రెస్ నేతలు
కామారెడ్డి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐసీసీ పిలుపులో భాగంగా ఢిల్లీ లోని రామ్ లీల మైదానంలో చేపట్టనున్న భారత్ బచావో ర్యాలీ కార్యక్రమానికి కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజు, చందూర్ జడ్పిటిసి అంబర్ సింగ్, చందూర్ ఎంపిపి రామ్ రెడ్డి, కోటగిరి ఎంపిటిసి కొట్ట మనోహర్, బాన్సువాడ మాజీ ఉపసర్పంచ్ కమ్రు భాయ్, వార్డ్ నెంబర్ సభ్యులు నరసన్న చారి, ...
Read More »పాఠశాలకు మైక్ వితరణ
నందిపేట్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం తొండకూర్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్కు గ్రామానికి చెందిన బోగ్గుల గంగామణి 6 వేల 500 రూపాయల విలువగల మైక్ సెట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయునికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతు గంగామణి ముగ్గురు పిల్లలు తమ పాఠశాలలో చదువుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదివించడంతో పాటు పాఠశాల అభివద్ధికి దాతలు ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. పలువురు తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో ఎంపిటిసి ...
Read More »లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాదు నగరంలో నిరాశ్రయులైన పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలలో చలికి వణుకుతూ రోడ్లపై నిద్రిస్తున్న వారికి లయన్స్ సభ్యులు రగ్గులు అందజేశారు. ప్రతీ సంవత్సరం చలి కాలంలో చలి వల్ల ఇబ్బందులు కలగకూడదని రగ్గులు పంపిణీ చేస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్ తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ...
Read More »సిఎం సహాయనిధి అందజేత
నిజాంసాగర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శంకరంపేట్ మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన బాయీకాడి వెంకన్న భార్య ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 వేల రూపాయల చెక్కును మహారెడ్డి భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడు అని అన్నారు. మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మల్లేష్ తదితరులు ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest ...
Read More »ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమవుతుందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రహదారులు- భవనముల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ మైదానంలో గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సంబంధిత గ్రామ పంచాయతీల సర్పంచులకు ట్రాక్టర్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో ప్రారంభించిన 30 రోజుల పల్లె ...
Read More »మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన
రెంజల్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల భద్రత కోసం నా భద్రత నా పోలీస్ అనే అంశాలపై శుక్రవారం మండలంలోని కందకుర్తి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నేటి సమాజంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అధికంగా జరుగుతున్నాయని వాటిని నివారించడానికి మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. సమాజంలో అధికంగా జరుగుతున్న దాడులు నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు యువకుల పాత్రపై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ...
Read More »యాసంగికి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ప్రతిపాదనలు
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో 2 లక్షల 45 వేల ఎకరాల్లో సాగుకు గాను 20 టీఎంసీల నీటిని అందించడానికి జిల్లా నీటి పారుదల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగిందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రహదారులు- భవనముల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారుం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నీటి పారుదల సలహా కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ...
Read More »సినిమా
-
అవినీతి అంతానికి కట్టుబడి ఉండాలి
నిజామాబాద్, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవినీతికి తావులేకుండా పనులు చేయించుకోవడానికి ప్రజలు కషిచేయాలని జిల్లా ...
Read More » -
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
-
100, 112 నెంబర్ల పోస్టర్ల ఆవిష్కరణ
-
రోడ్డు ప్రమాదంలో ఏఈఓ మతి
-
దిశ లాంటి ఘటనలు జరగకుండా విస్తత అవగాహన
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!