నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైల్వే మరియు రహదారుల అభివృద్ధి రూ.500 కోట్లతో పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వేలైను పూర్తి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి, బోధన్ – బీదర్, సర్వే పనులు పూర్తి, బోధన్ – బిలాల్ – లాతూర్, అర్మూర్ – ఆదిలాబాద్, కొత్త రైల్వే పనులకు రూ. 2800 కోట్లకు పైబడి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. జాతీయ రహదారుల అభివృద్ధి హైదరాబాద్ – బోధన్ – బైహింసా, మద్దూర్ – బోధన్, సర్గోలి – బోధన్, ...
Read More »Daily Archives: April 10, 2019
ఏప్రిల్ 11న…
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 8 గంటలకు తెరాస ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత నవీపేట మండలం పోతంగల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే కామారెడ్డి పట్టణంలోని 212 నెంబరు పోలింగ్ బూత్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, రైల్వే స్టేషన్ ఉర్దూ ఈసీ రూమ్, ఉర్దూ భవన్ దగ్గర, ఉదయం 9 గంటలకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Read More »ఘనంగా కుస్తీ పోటీలు
నిజాంసాగర్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంగ్టి మండలంలోని బాన్సువాడ గ్రామంలో తర తరాల నుండి అనవాయితిగా వస్తున్న కుస్తీ పోటీలను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మొదటి కుస్తీ బహుమతిగా 100 రూపాయలు అందించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. మల్లయోధులు కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 రూపాయల కుస్తీ నుంచి 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయల ...
Read More »ఆసుపత్రి ముందు కార్మికుల భిక్షాటన
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రబుత్వ ఆసుపత్రి ముందు కార్మికులు బుధవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ మాట్లాడుతూ వేతనాలు రాక కాంటాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు చేస్తున్న దీక్ష నాలుగవ రోజుకు చేరిందని, మూడునెలలుగా జీతాలురాక, ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. ...
Read More »పలువురు తెరాసలో చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామసర్పంచ్ మధు, మాజీ సర్పంచ్ గంగయ్య, ఎంపిటిసి విరోబాతో పాటు పలువురు బుదవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో తెరాసలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులమై తెరాసలో చేరుతున్నట్టు తెలిపారు.
Read More »పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలింగ్ సందర్బంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బందోబస్తుతో పాటు అన్ని వసతులు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి జీవదాన్ పాఠశాలలో, జుక్కల్కు సంబంధించి మద్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ...
Read More »నిజామాబాద్న్యూస్ చెప్పిందే నిజమైంది…
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 11న ఏదేమైనా పోలింగ్ జరిగి తీరుతుందని గణాంకాల ద్వారా మొదట చెప్పింది నిజామాబాద్న్యూస్.ఇన్. 185 మంది బరిలో ఉండడంతో పోలింగ్ తేదీ వాయిదా పడుతుందేమోనని సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. పోలింగ్ బ్యాలెట్తో నిర్వహిస్తారా సాధ్యాసాధ్యాల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు, వాటి తయారీ, రవాణా వీటన్నింటిపై అందరు చర్చించుకున్నారు. ఒకవేళ ఈవిఎం యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించాలనుకుంటే ఎన్ని ఈవిఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్స్ ...
Read More »నిజామాబాద్న్యూస్ చెప్పిందే నిజమైంది…
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 11న ఏదేమైనా పోలింగ్ జరిగి తీరుతుందని గణాంకాల ద్వారా మొదట చెప్పింది నిజామాబాద్న్యూస్.ఇన్. 185 మంది బరిలో ఉండడంతో పోలింగ్ తేదీ వాయిదా పడుతుందేమోనని సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. పోలింగ్ బ్యాలెట్తో నిర్వహిస్తారా సాధ్యాసాధ్యాల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు, వాటి తయారీ, రవాణా వీటన్నింటిపై అందరు చర్చించుకున్నారు. ఒకవేళ ఈవిఎం యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించాలనుకుంటే ఎన్ని ఈవిఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్స్ ...
Read More »11న ఇందూరు గిన్నీస్ రికార్డులోకి…
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 11న ఇందూరు పేరు గిన్నీస్ రికార్డుకెక్కబోతుంది. ఉదయం 11 గంటలకు ఇందుకు సంబంధించిన ప్రతినిధులు పోలింగ్ ప్రక్రియను పరిశీలించి గిన్నీస్ రికార్డు నమోదు చేయనున్నట్టు సమాచారం. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్ బూత్లో 12 ఈవిఎం యంత్రాల ద్వారా, 185 మంది జాబితాగల బ్యాలెట్ యూనిట్తో పోలింగ్ నిర్వహించడం చాలా అరుదైన విషయంగా, ప్రపంచంలోనే మొదటిసారి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో గిన్నీస్ రికార్డు నమోదు చేయనుంది.
Read More »11నే పోలింగ్
ఎంపి కవిత గెలుపు ఖాయమంటున్న ప్రజలు నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికలు గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రచార పర్వంలో తెరాస ముందంజలో ఉంది. ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అంతంతమాత్రంగానే జరిగినట్టు అనిపించింది. ఇకపోతే ఎంపి కవితనే గెలుస్తదని ప్రజలందరు భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతాపార్టీకి కొన్ని ఓట్లు వచ్చే అవకాశమున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ...
Read More »