నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం ముందు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, మాజీ అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్ మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్ఠు పట్టిందని, కేసీఆర్కి వసూళ్లపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదని వారు విమర్శించారు. ఇంటర్ బోర్డ్ రాష్ట్రంలో ఇంత ఘోరంగా విఫలమై 17 ...
Read More »Daily Archives: April 25, 2019
శుక్రవారం నుంచి రెండోవిడత నామినేషన్లు
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఎంపిటిసి, జడ్పిటిసి సాధారణ ఎన్నికల 2019 నోటిఫికేషన్ ప్రకారం కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి రెండోవిడత నామినేషన్లు స్వీకరించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. బాన్సువాడ, మద్నూర్, జుక్కల్ మండలాల ప్రజలు మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు వేయాలని, బీర్కూర్, నసురుల్లాబాద్ మండల ప్రజలు బీర్కూర్ మండల పరిషత్ ...
Read More »ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు యూనిట్ల మంజూరు
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాల్సిన టిఎస్ఐపాస్ క్లియరెన్సులపై గురువారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సి, ఎస్టి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టిప్రయిడ్ ద్వారా 16 యూనిట్లను ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీకింద మంజూరు చేసినట్టు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల అనుమతి మంజూరు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో ఇండస్ట్రి అధికారి రఘునాథ్, అధికారులు నాగేంద్రయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read More »తెరాసలో పలువురి చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్గుల్ ఉపసర్పంచ్ భూదేవితోపాటు గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, తదితరులు గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో తెరాసలో చేరారు. రాష్ట్రంలో కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులమై తెరాసలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారికి తెరాస కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో మల్లేశ్, జీవన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, స్వామి తదితరులున్నారు.
Read More »మలేరియా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేరియా వ్యాప్తి చెందకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట మలేరియా అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియా అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జీరో మలేరియా స్టార్ట్స్ విత్మి అనే థీమ్ను ప్రారంభించారు. డిప్యూటి డిఎం అండ్ హెచ్వో శోభారాణి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మలేరియా ...
Read More »ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్
నిజాంసాగర్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ అనసూయ గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధి హామీ వల్ల వందలాది మంది కూలీలకు పని దొరుకుతుందని తెలిపారు. చెరువులో పూడిక తీసి ట్రాక్టర్తో నింపి పంట పొలాలలో మట్టిని వేసుకోవడం జరుగుతుందని తెలిపారు. కూలీలు ఎండ నుంచి జాగ్రత్త వహించాలని తెలిపారు. కూలీల కోసం చికిత్స కిట్లను టెంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కూలీలకు సగటు ఉపాధి ...
Read More »మృతి చెందిన కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లిచాలి
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ ఫలితాల నేపథ్యంలో మతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం చెలించాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని కామారెడ్డి ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల మతికి కారణమైన బోర్డు కార్యదర్శి అశోక్ని తొలగించాలని, మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు. విద్యార్థి కుటుంబాలకు 30 ...
Read More »పనికి తగిన వేతనం చెల్లించాలి
రెంజల్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్నిరోజులుగా ఉపాధిహామీ పథకం ద్వారా పనిచేసిన కూలీలకు రోజువారీ కూలీ రూ.30 చెల్లించడంతో ఆగ్రహించిన కూలీలు గురువారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా ప్రజలకు పనిని కల్పిస్తే అధికారులు మాత్రం చేసిన పనికి తగిన వేతనం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారి దినసరి కూలీ రూ.30 చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఉదయం ...
Read More »ఉపాధి పనుల పరిశీలన
నిజాంసాగర్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని హసన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను గురువారం పంచాయతీ కార్యదర్శి రవికుమార్ రాథోడ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీల మస్టర్లను పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతూ నీటి సౌకర్యం టెంట్లు వేసుకుని ఎండనుంచి జాగ్రత్త వహించాలని సూచించారు. ఉపాధిహామీ పనులకు సమయానికి వచ్చి సమయానికి వెళ్లిపోవాలని తెలిపారు. ఉపాధిహామీ కూలీల వద్ద ప్రథమ చికిత్స సౌకర్యాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు కొలతల ప్రకారం పని చేయాలని ...
Read More »ధాన్యం సేకరణ, చెల్లింపులు వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరించిన వరి ధాన్యానికి త్వరగా చెల్లింపులు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో తన చాంబర్లో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం తీసుకువచ్చిన రైతులకు సత్వరం డబ్బులు చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏ క్రమంలో ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువస్తున్నారో అదే క్రమంలో డౌన్ లోడ్ చేయాలని అదే ...
Read More »మలేరియాపై అవగాహన ర్యాలీ
నిజాంసాగర్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో మలేరియా దినోత్సవ సందర్భంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. కాలనీలోని వీధుల గుండా వెళ్లి కాలని వాసులకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల్ని నివారించి తద్వారా మలేరియా వ్యాధి వ్యాపించకుండా చూడొచ్చన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధాకష్ణ, సుభాష్, ఈశ్వర్, ఆశవర్కర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
Read More »అసంక్రమణ వ్యాధుల పై సమగ్ర సర్వే
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద ఎత్తున విస్తరిస్తున్న అసంక్రమణ వ్యాధులపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక రాజీవ్గాంధీ ఆడిటోరియంలో అసంక్రమణ వ్యాధులకు నిర్వహించే సర్వేపై ఆశా వర్కర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలు, జీవనశైలి, పరిస్థితుల వల్ల అసంక్రమణ వ్యాధులు విస్తరిస్తున్నాయని తెలిపారు. బీపీ, షుగర్, క్యాన్సర్, పెరాలసిస్ తదితర ...
Read More »26 నుంచి నామినేషన్ల స్వీకరణ
బీర్కూర్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈనెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు చేపడుతున్నామని బీర్కుర్ ఎంపీడీవో హరిసింగ్ నాయక్ గురువారం తెలిపారు. వచ్చిన నామినేషన్లను ఈనెల 29న పరిశీలన చేస్తామని, ఈ నెల 30న పోటీచేసే అభ్యర్థుల నుండి చేసుకున్న అప్పిల్లను చూస్తామన్నారు. మే రెండవ తేదీన నామినేషన్లు వేసిన అభ్యర్థులు మూడు గంటల వరకు ఉపసంహరణ చేసుకోవడానికి అవకాశముందని, మే ...
Read More »రైతు సమగ్ర సర్వే తనిఖీ
బీర్కూర్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బీర్కూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సమాచార సేకరణ సర్వేను గ్రామస్థాయి నుండి మండల, జిల్లా స్థాయి వరకు నిర్వహిస్తున్న రైతు సమగ్ర సర్వే కార్యక్రమాన్ని బీర్కూర్ వ్యవసాయ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామములోని రైతులు వారికి సంబంధించిన అన్ని వివరాలను రైతుల నుండి తీసుకున్న బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ నెంబర్లు భూమి యొక్క సాగు వివరాలు, ...
Read More »విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు
కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంద్భంగా కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ...
Read More »మలేరియా నిర్మూలనకు కృషి చేద్దాం
రెంజల్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అందరి సహకారంతోనే మలేరియా వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని అందుకు సమష్టిగా కషి చేద్దామని మండల వైద్యాధికారి క్రిష్టినా పిలుపునిచ్చారు. గురువారం మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గాంధీచౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియా లేని ప్రపంచం కోసం కషి చేయాల్సిన అవసరముందని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఈఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »పరిసరాల పరిశుభ్రతతో మలేరియా నివారణ
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ మలేరియా దినం సందర్భంగా గురువారం జిల్లా జనరల్ హాస్పిటల్ నుండి మలేరియాపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీని డిఎంహెచ్ ఓ సుదర్శనం జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. దోమల ద్వారా మలేరియా జ్వరం వస్తుందని, దోమల నివారణకు ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారము డ్రై డే పాటించి ఇండ్లతో పాటు ఇండ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చని తెలిపారు. ఇండ్లల్లో పాత కూలర్స్ ...
Read More »