కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా భగీరథ అధికారులతో తాగునీటి సమస్యపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి ఎలాంటి సమస్య ఉత్పన్నం కారాదని, ఒకవేళ సమస్య ఏర్పడితే రైతుల బోర్ల ద్వారా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో 911 ఓహెచ్ఆర్ ట్యాంకులు పనిచేస్తున్నాయని, కొత్తగా ...
Read More »Daily Archives: April 29, 2019
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది
కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని శాసనమండలి మాజీ ప్రతిపక్షనేత మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్లో సోమవారం ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు స్టేషన్కు తరలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అక్కడ్నుంచి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా పోలీసులు నేతలను బలవంతంగా అరెస్టు చేయడం గర్హణీయమన్నారు. 20 మంది ఇంటర్ పిల్లలు చనిపోతే గాంధేయ మార్గంలో వారి కుటుంబాలకు న్యాయం కోసం తాము రాజ్యాంగబద్ధంగా ధర్న ...
Read More »సాధారణ ఎన్నికల నామినేషన్ పరిశీలన క్రమబద్దంగా పూర్తిచేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి సాధారణ ఎన్నికల రెండో విడత నామినేషన్ పరిశీలన కార్యక్రమాన్ని క్రమబద్దంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆర్డీవోలు, ఎంపిడివోలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నామినేషన్ పరిశీలనపై సమీక్షించారు. 26 నుంచి 28 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగిందని, 29న పరిశీలన, 30న అపీల్, మే 1న డిస్పోసల్, మే 2వ తేదీన విత్డ్రా ప్రక్రియ ఉంటుందని, ఎన్నికల నిబందనల ప్రకారం అన్ని ప్రక్రియలను క్రమబద్దంగా జరపాలని ...
Read More »మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆగ్రో ఫారెస్టు మిషన్ కార్యక్రమంలో భాగంగా టేకు, వెదురు, శ్రీగంధం, సుబాబుల్ మొక్కల పెంపకంలో రైతులకు అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. సోమవారం అటవీ, ఉద్యానవన, వ్యవసాయ వెటర్నరి శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెదురు మొక్కల పెంపకానికి సంబంధించి 60 ఎకరాలు ఉద్యానవన శాఖకు, దీనికి సంబంధించి వచ్చే జూన్ మాసంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. బొప్పాస్పల్లి ...
Read More »భారతీయ సంస్కృతిలో నాట్యం ఎంతో గొప్పది
మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ రవీంద్రభారతిలో సోమవారం జరిగిన ”ఇషిక” కూచిపూడి రంగ ప్రవేశం కార్యక్రమంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇషికకి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. తను క్రీడా రంగంలో కూడా రాణించిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతిలో నాట్యం ఎంతో గొప్పదని, కళల్లో ప్రముఖ స్థానం ఉందన్నారు. ఇషికకి చదువుతో ...
Read More »వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడండి
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవిని పురస్కరించుకుని ఎక్కడ కూడా ప్రజలు తాగునీటి సమస్యలను ఎదుర్కోకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని మండలాల్లోని గ్రామాలలో అక్కడక్కడ తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి, బోధన్, రెంజల్, ఎడపల్లి, మాక్లూర్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ ...
Read More »చిన్న తరహా సాగునీటి వనరుల వివరాలు ఇవ్వండి
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నతరహ సాగునీటి వనరులకు సంబంధిత శాఖలు పూర్తి వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల కంటే తక్కువ ఎకరాల సాగునీటిని అందించే ప్రాజెక్టుల వివరాలను పూర్తి సమాచారంతో అందించాలన్నారు. వీటిలో ఫాం పాండ్స్, డ్రిప్పులు, పర్కులేషన్ ట్యాంకులు, చెక్ డ్యాములతో పాటు చిన్న చెరువులకు సంబంధించిన ఆయా ...
Read More »బెల్ట్ తీయరా..?
రెంజల్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికి ఆచరణలో విఫలమవుతుంది. మద్యం వ్యాపారంలో పాత పద్దతులే పునరావతమవుతున్నాయి. కొత్త మార్పులు ఏమి కానరావడం లేదు. వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించి డివిజన్లో మద్యం దందా జోరుగా కొనసాగిస్తున్నారు. సిండికేటుగా మారి ముందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు మాముళ్ళమత్తులో జోరుగా వ్యాపారులకు గొడుగు పడుతున్నారు. అధికారుల అండదండలతో అనధికార బెల్టుషాపులు యధేచ్చగా వెలుస్తున్నాయి. ఫలితంగా కోట్ల రూపాయల అక్రమ దందా నడుస్తోంది. డివిజనల్ ...
Read More »