కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్ (ఏఐటియుసి) అను బంధ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.దశరథ్ మాట్లాడుతూ కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయమై జిల్లా అధికారి డిఎంఅండ్హెచ్వో స్పందన, జిల్లా కలెక్టర్ కూడా స్పందించక పోవడం ...
Read More »Monthly Archives: September 2019
5న ముగ్గుల పోటీలు
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వ తేదీ వరకు జరుగు బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్టోబర్ 5 వ తేదీన ముగ్గుల పోటీలు ఉదయం 7 గంటలకు కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించనన్నట్టు జిల్లా సమాచార శాఖ ఉప సంచాలకులు మొహమ్మద్. ముర్తుజా ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గుల పోటీలలో పాల్గొను ఆసక్తి గల వారు తమ పేర్లను కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నరేష్ వద్ద కార్యాలయ సమయంలో గాని, ఫోన్ ద్వారా ...
Read More »30 రోజుల ప్రణాళిక పనులు చురుకుగా సాగుతున్నాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో చేపట్టిన పచ్చదనం, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, వైకుంఠధామం, మంకీ ఫుడ్ కోర్టుల ఏర్పాట్లు, పవర్ వీక్ సందర్భంగా శిధిలమైన విద్యుత్ స్తంభాలను తీసివేసి కొత్తవి అమర్చడం, వీధి దీపాల కోసం వైరింగ్ ఏర్పాటు చురుకుగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. సోమవారం కలెక్టర్ గాంధారి మండలం నేరెళ్ల గ్రామంలో 30 రోజుల కార్యక్రమాలను పరిశీలించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి ...
Read More »సివిల్ రైట్స్ దినోత్సవంపై అవగాహన సదస్సు
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండల కేంద్రంలోని నెహ్రూ నగర్ కాలనీలో సోమవారం ఉదయం ‘సివిల్ రైట్స్” అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీహరి, తహశీల్దార్ నీలకంఠం మాట్లాడుతూ సమాజంలో ఎస్సి, ఎస్టి కులాలను చిన్న తరగతి కులంగా భావించ కుండా అందరితో సమానంగా స్వేచ్ఛ, హక్కులతో ఉండాలని అన్నారు. అందరితో సమానంగా ”సివిల్ రైట్స్” ఉండాలని అన్నారు. అదేవిధంగా ఎస్సి, ఎస్టి లు కూడా అందరి లాగా అధికారుల దగ్గరకు స్వయంగా వెళ్లి ...
Read More »ఓటరు వెరిఫికేషన్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలో అన్ని శాఖలు భాగస్వాములై జిల్లాను అగ్రస్థానంలో నిలిచేందుకు కషిచేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజావాణి సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 1, 2020 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారు ఓటరు జాబితాలలో ఓటరు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఓటు నమోదు పరిశీలనలో జిల్లాస్థాయి అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి ...
Read More »ఘనంగా బతుకమ్మ సంబరాలు
నందిపేట్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని గీత కాన్వెంట్ స్కూల్ లో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విధ్యార్దులు రకరకాల పూలను తీసుకువచ్చి బతుకమ్మను అందంగా పేర్చారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మలను ఒక్కదగ్గరికి చేర్చి బతుకమ్మ పాటలు పాడారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ గంగ సాగర్, ప్రిన్సిపాల్ గంగ భూషణ్, టీచర్లు పాల్గొన్నారు.
Read More »కొనసాగుతున్న చీరల పంపిణీ
నందిపేట్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పలు గ్రామాల్లో సోమవారం కూడా కొనసాగింది. చీరెలు అనేక రంగులు, డిజైన్లలో ఆకర్షణీయంగా ఉండడంతో వాటిని తీసుకున్న మహిళలు మురిసిపోయారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్ పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ, ఉపసర్పంచ్ ముపెడా నారాయణ, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ...
Read More »ప్రజావాణిలో 10 ఫిర్యాదులు
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో సోమవారం తహసీల్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఆర్మూర్ పట్టణానికి సంబంధించి రెండు దరఖాస్తులు, మునిసిపల్ పరిధిలో ఒక దరఖాస్తు, జక్రాన్పల్లి పరిధిలో రెండు దరఖాస్తులు, నందిపేట్లో ఒకటి, వేల్పుర్ ఒకటి, ఏర్గట్లలో ఒకటి, బాల్కొండ ఒకటి మొత్తం పది దరఖాస్తులు స్వీకరించినట్టు తహశీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డివో శ్రీనివాస్, ఎంపిడిఓ గోపి, బాబు పాల్గొన్నారు.
Read More »సాప్ట్బాల్ పోటీలకు మమత ఎంపిక
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని మానస పాఠశాలకు చెందిన మమత జాతీయ స్థాయిలో ఎంపిక కావడం పట్ల మానస గణేష్ హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లో గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. వచ్చే నెలలో 1 నుండి 5వ తేదీ వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగరెడ్డి గూడెంలో జరగనున్న సీనియర్ జాతీయ స్థాయి పోటీల్లో మమత పాల్గొంటారని పేర్కొన్నారు. ...
Read More »బతుకమ్మ చీరల పంపిణీ
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణి చేశారు. ఎంపిపి పస్క నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని చీరలు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ బతుకమ్మ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇది ఓట్ల కోసం కాదు బంధుత్వాలు పెంచుకోడానికి అని గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గంజి నర్సయ్య, ఉప సర్పంచ్ గంగా రెడ్డి, వార్డు సభ్యులు డేవిడ్ ...
Read More »బెస్ట్ టీచర్ అవార్డు
నందిపేట్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాస్మా ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ లో నిర్వహించబడిన జిల్లాస్థాయి బెస్ట్ టీచర్ అవార్డులకు మండలం లోని ప్రతి ప్రైవేటు పాఠశాల నుండి ఒక్కో ఉపాధ్యాయుని ఘనంగా సన్మానించడం జరిగింది. దినకర్, బాబురావు, రియాజ్, రాజన్న, శ్రీనివాస్ కీర్తి, గంగ భూషణ్, పవన్, ప్రశాంత్, వివేకానంద్, సురేష్, మానస మొత్తం 12 మంది టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ...
Read More »ఆర్టికల్ 370 రద్దుపై అవగాహన
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీజిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్లో ఆర్టికల్ 370 రద్దుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అద్యక్ష్యుడు బాణాల లక్మరెడ్డి మాట్లాడారు. రెండవ సారి కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 ని రద్దు చేసిన విషయం తెలిసిందేనన్నారు. దీనిపై కొన్ని రాజకీయ పక్షాలు కావాలని తప్పు దోవ పట్టిస్తున్నాయని, అందువల్ల ప్రజలకు, మేధావులకు, ...
Read More »జాగృతి మండల అధ్యక్షునిగా సంజీవ్
నందిపేట్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగతి మండల అధ్యక్షుడిగా డొంకేశ్వర్ గ్రామానికి చెందిన పొగరి సంజీవ్ను నియామస్తు జాగతి జిల్లా అధ్యక్షులు అవంతి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్బంగా సంజీవ్ మాట్లాడుతూ నందిపేట్ మండల జాగతి అధ్యక్షులుగా తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చి రెండవ సారి నియమించినందుకు, వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, నవీన్ ఆచారి, అవంతిలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను మునుపు కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. కళాకరునిగా, ...
Read More »కాలనీ సమస్యలపై కమీషనర్కు వినతి
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మామిడిపల్లిలోని బలహీన వర్గాల కాలనీలో అనేక సమస్యలతోఇబ్బంది పడుతున్నారని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, కాలనీ అభివద్ధి కమిటీ అధ్యక్షులు ఎస్ వెంకటేష్, సురేష్ బాబు అన్నారు. సోమవారం ఆర్మూర్ కమీషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. 2019 నుండి ఇక్కడ నివాసం ఉంటున్నారని, అయినా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో వీధిలైట్లు లేక అంధకారంగా మారుతుందని కమిషనర్కు వివరించారు. వెంటనే వీధిలైట్లు ...
Read More »పాడి పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ పశువుకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు కార్యక్రమం సోమవారం ఆర్మూర్ మండలంలోని సుర్బీర్యాల్ గ్రామంలో కొనసాగింది. కార్యక్రమంలో 132 పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన ట్యాగులు (చెవి పోగులు) పశువుల చెవులకు వేయడం జరిగిందని మిగిలిన పశువులకు సాయంత్రం, మంగళవారం ఉదయం వేయడం జరుగుతుందని డాక్టర్ లక్కం ప్రభాకర్ తెలిపారు. సుర్బీర్యాల్ గ్రామ పాడి రైతులు పశుసంవర్ధక శాఖ ద్వారా పూర్తి ఉచితంగా చేస్తున్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ...
Read More »స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి
నందిపేట్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని నందిపేట ఎండిఓ నాగవర్ధన్ అన్నారు. నిజామాబాదు జిల్లా నందిపేట మండలం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం అంగన్వాడి టీచర్లతో కలిసి ఐకెపి కార్యాలయం ముందు శ్రమదానం నిర్వహించి పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతీ ఒక్కరు కషి చేయాలన్నారు. ...
Read More »పచ్చదనం, పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలో పచ్చదనం పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలని లేనిపక్షంలో ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. సోమవారం మున్సిపల్ ఇంజనీర్లు సానిటేషన్ సిబ్బందితో కలిసి నగరంలోని బోధన్కు వెళ్లే ప్రధాన రోడ్డుపై బోధన్ చౌరస్తా నుండి మాలపల్లి అర్సపల్లి సారంగాపూర్ వరకు శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్త చెదారం లేకుండా మురుగుకాలువ శుభ్రత, మురికి నీరు నేరుగా ...
Read More »ఓం శ్రీ నవశక్తి దుర్గాదేవి ఉత్సవాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో ఓం శ్రీ నవశక్తి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవరోజు సోమవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి, నైవేద్యం నివేదించారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఓం శ్రీ నవశక్తి దుర్గాదేవి ఉత్సవాల పేరుతో అత్యంత భక్తి శ్రద్దలతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈయేడు రెండు సింహాలతో కూడిన రథంపై ఉన్న అమ్మవారిని ...
Read More »ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
రెంజల్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి విగ్రహంతో తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం మొదటిరోజు అమ్మవారిని మండపాల్లో ప్రతిష్టించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో మొదటి సారి దుర్గామాతని ప్రతిష్టించారు. ఊరి పొలిమేర నుండి మహిళలు, గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో బాజాభజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామంలో ప్రతిష్టించారు. దేవి ...
Read More »ఏఐసిటియు ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన నాయకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఐక్య బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంతంపల్లి రమేష్ గత 20 రోజులుగా వైరల్ జ్వరంతో బాధ పడుతున్నాడు. అతనికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్ల అతను 20 రోజుల నుంచి మంచాన పడ్డాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఎంసిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం ఏఐసిటియూ అనుబంధ ప్రజాసంఘాల కన్వీనర్ జబ్బర్ నాయక్ పార్టీ ...
Read More »