వివాదాస్పద స్థలం హిందువులదేమసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి నిజామాబాద్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యావత్ భారతదేశం ఉత్కంఠతో ఎదురుచూసిన అయోధ్య రామజన్మభూమి వివాదానికి తెరపడింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు, రామజన్మభూమి స్థలంపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది. కాగా ఇప్పటిదాకా రెండోస్థానంలో ఉన్న ఆధార్ కేసు దాటి అయోధ్య కేసు 40 రోజుల సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. అయోధ్యలో 2.77 ఎకరాల భూ ...
Read More »Daily Archives: November 9, 2019
ఆర్టీసి మిలియన్ మార్చ్ అడ్డగింత
ఆర్మూర్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ మిలియన్ మార్చ్ వెళ్లకుండా అక్రమంగా ఆర్టీసీ కార్మికులను, నాయకులను అఖిలపక్షం నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం ఆర్మూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం ఆర్మూరు కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం 37వ రోజు కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నియంత పాలనకు చరమగీతం పాడటానికి శనివారం హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు ట్యాంకుబండ్పై ...
Read More »ప్రతి ఒక్కరూ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
రెంజల్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ లోలపు రజినీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలల హక్కుల వారోత్సవాల్లో పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి హక్కులు తెలుసుకోవాలని, బాలల హక్కుల చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ కొరకు విద్యార్థులతో కలిసి మండలకేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో గణేష్ ...
Read More »జిల్లా రజక ఐక్య వేదిక యువజన కమిటీ ఎన్నిక
ఆర్మూర్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మామిడిపల్లి రజక సంఘంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రజక ఐక్య వేదిక జిల్లా సమన్వయ కర్త భరత్ చంద్ర మల్లయ్య మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి రజక సంఘ భవనంలో నిజామాబాద్ జిల్లా యువజన కమిటీ ఎన్నికలు జరుగనున్నాయని ఎన్నికల ఇన్చార్జి తెలిపారు. ఎన్నికల సమావేశానికి ఆర్మూర్ పట్టణ కమిటీ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలకు జిల్లాలోని అన్ని మండలాల ...
Read More »బాలల హక్కుల గురించి అవగాహన
ఆర్మూర్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సమగ్రశిశు అభివద్ధి సేవా పథకం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆర్మూర్ ఆధ్వర్యంలో బాలల హక్కులవారోత్సవాల సందర్భంగా విఓలకు అంగన్వాడి టీచర్స్కి బాలల హక్కుల గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాలల హెల్ఫ్ లైన్ 1098 నంబర్ బాల్య వివాహాలు, లింగనిర్ధారణ చట్టం గురించి విద్య, ఆరోగ్యం, బాలల హక్కుల సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఇందులో ఐసిడిఎస్ సూపర్వైజర్ నలిని, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సవిత, ...
Read More »వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంసాగర్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి విచ్చేశారు. ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజ చేసిన అనంతరం వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతన్నలను అన్ని విధాలుగా ముందుకు నడిపే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రమవత్ రాం సింగ్, మండల ఎంపీపీ, జెడ్పీటీసీ తదితర మండల నాయకులు, అధికారులు తదితరులు ...
Read More »భారీ బందోబస్తు
నందిపేట్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అయోధ్య తీర్పు నేపథ్యంలో నందిపేట్ మండలంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుండే స్థానిక ఎస్ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో మండలంలోని మసీదులు మందిరాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో గస్తీ ముమ్మరం చేశారు. ఆర్మూర్ రూరల్ సిఐ విజయ కుమార్ నందిపేట్ పరిస్థితిని పరిశీలించారు. యువకులు గుంపులుగా ఉండడం, గ్రూపులుగా తిరగడం, ర్యాలీలు, విజయ ఉత్సవాలు నిషేధంగా ఉందన్నారు. అదేవిధంగా ఫేస్బుక్, వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో కూడా ...
Read More »లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం
నిజామాబాద్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లోక్ అదాలత్ ద్వారా న్యాయ సంబంధిత సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం ”న్యాయ సేవల దినోత్సవం” పురస్కరించుకొని నిజామాబాదు నగరంలోని సిఎస్ఐ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి రాజ్ కుమార్ సుభేదర్ వక్తగా హాజరై మాట్లాడారు. న్యాయ సేవల గురించి ప్రతి ...
Read More »