…, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైబ్రెంట్స్ ఆఫ్ కలాం నిజామాబాదు జిల్లా శాఖ వరుసగా మూడోసారి ప్రథమస్థానంలో నిలిచింది. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సంస్థ సమీక్ష సమావేశంలో ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా శాఖలకు పురస్కారాలు అందజేసింది. తెలంగాణ ఆంద్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో అత్యధికంగా కార్యక్రమాలు చేసిన నిజామాబాద్ జిల్లా వరుసగా మూడవసారి ప్రథమ స్థానం సాదించగా జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లును వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ...
Read More »Daily Archives: November 16, 2019
అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళ్ళిన ఏఐటియుసి జిల్లా ప్రదాన కార్యదర్శి వై.ఓమయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నర్సింగ్రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతుందన్నారు. 43 రోజులుగా ఆర్టిసి కార్మికులు సమ్మె చేస్తుంటే పట్టించుకోక పోగా, కార్మిక సంఘాల నాయకులతో చర్చించక పోగా, శాంతి యుతంగా గాందేయ మార్గంలొ సమ్మె చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ప్రధాన ...
Read More »తహసీల్ కార్యాలయాల్లో సెక్యూరిటీ
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తహసిల్దార్ కార్యాలయాలలో ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కషిచేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసిల్దార్లకు పలు విషయాలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు ఖండించడంతో పాటు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపవలసిందేనన్నారు. ఈ విషయమై ...
Read More »కొడవలి చేతపట్టి వరి కోసిన ఎమ్మెల్యే
రెంజల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న వరి పంటను తానే స్వయంగా కొడవలి చేతపట్టి వరి ధాన్యాన్ని కోసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే షకీల్ అమీర్ స్వయంగా వరి కోయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సామాన్య రైతుగా వరి కోతను ప్రారంభించడం ఆనందంగా ఉందని రైతులు టిఆర్ఎస్ నాయకులు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ...
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
రెంజల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. శనివారం రెంజల్ గ్రామంలో నష్టపోయిన వరి పంటను పరిశీలించారు. పంట నష్టానికి గల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి కోత యంత్రాన్ని స్వయంగా నడిపి తన సొంత పొలంలో వరి కోత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు అధైర్య పడకుండా ఉండాలని ప్రభుత్వం ...
Read More »ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకకు అనుమతులు
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజల అవసరాలు ప్రభుత్వ కార్యక్రమాలను దష్టిలో పెట్టుకొని ఇసుకను మంజూరు చేయుటకు అనుమతులకు ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. శనివారం తన ఛాంబర్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోధన్ మండలం మందర్న గ్రామంలో అసైన్డ్ భూముల్లో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఇసుకను తీసుకోవడానికి నాలుగు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందుకు అనుగుణంగా సంబంధిత శాఖలయిన ...
Read More »