కామారెడ్డి, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 95 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనిలో సీపీఐ కార్యకర్తలు, నాయకుల మధ్య సీపీఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్ నర్సింహ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నర్సింహ రెడ్డి మాట్లాడుతూ సోషలిస్టు విప్లవ ప్రభావంతో 1925 డిసెంబర్ 25 న కాన్పూర్ మహాసభల్లో సిపిఐ పార్టీ అవిర్భవించిందన్నారు. నాటి నుండి ...
Read More »Daily Archives: December 26, 2019
జనాభా ప్రాతిపదికన మున్సిపల్ సీట్లు కేటాయించాలి
కామారెడ్డి, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ సందర్బంగా రాష్ట్రంలోని అన్నీ జిల్లాలలో పద్మశాలీల సమన్వయ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కాముని సుదర్శన్ అన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి పద్మశాలీ సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో పద్మశాలీల జనాభా అధికంగా ఉంది కావున జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు ...
Read More »చెత్తకుప్పల పక్కనే చదువులు
కామారెడ్డి, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ వెనుకగల గౌతమి స్కూల్ చెత్తకుప్పల పక్కనే కొనసాగుతుంది. మున్సిపల్ నిర్లక్ష్యంతో చెత్తబండి రాకపోవడంతో స్థానికులు అక్కడే చెత్తకుప్పలు ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 10 మీటర్ల దూరంలోనే పాఠశాల ఉంది. ప్రజలు, మున్సిపల్ శాఖ నిర్లక్ష్యంతో చెత్త వేస్తూ విద్యార్థుల అనారోగ్యానికి, పరిసర ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారు. ఈ విషయంలో స్వచ్ఛ కామారెడ్డి అని ప్రకటించే మున్సిపల్ శాఖ ప్రజలకు ...
Read More »సిఏఏ, ఎన్ఆర్సి లను ఉపసంహరించుకోవాలి
ఆర్మూర్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, ఎన్ఆర్సి లను ఉపసంహరించుకోవాలని సిఎఎ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో సిఎఎ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ మూపీరపీ, కో కన్వీనర్ పిసీ భోజన్న, ముత్తన్న, దాసు, వెంకటేష్, కాజాభాయ్, సూర్య శివాజీ, మొయినుద్దీన్, అతిక్, ఉమర్ అలీతోపాటు మానవ హక్కుల వేదిక ...
Read More »మునిసిపోల్స్ ముందు ఓవైసి-కెసిఆర్ మత రాజకీయం
ఎంపి అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసదుద్దీన్ ఒవైసి మునిసిపల్ ఎలక్షన్స్ ముందు మత కల్లోలాలు సష్టించి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నాడని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలు పౌరసత్వ సవరణ బిల్లుకి ఈ దేశ ప్రజలకు ఎటువంటి సంబంధం లేదని తెలిసి కూడా, అసలు ప్రకటన కూడా రాని ఎన్ఆర్సి గూర్చి అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇటీవల కూడా పోలీసుల అనుమతి లేకుండానే నిజామాబాద్లో ర్యాలీ ...
Read More »నూతన టాక్సీ సంఘం ఏర్పాటు
ఆర్మూర్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గురువారం 70 మంది కార్ల యజమానులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆద్యక్షునిగా పతేపుర్ శంకర్, కార్యదర్శి మల్లేష్, ఉప కార్యదర్శిగా ఇందరపు రాజు, కోశాధికారిగా రాజు ఎన్నికైనట్లు రాజు తెలిపారు.
Read More »