నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ప్రత్యేకం : కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజు రోజుకి కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాను మినహాయిస్తే కరోనా కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాగా నిజామాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. కరోనా వ్యాధి బారిన పడిన వారి వివరాలను తాజాగా ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ...
Read More »Daily Archives: April 8, 2020
69 వాహనాలు సీజ్
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 69 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. సీజ్ చేసిన వాటిలో 61 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 5, ఫోర్ వీలర్స్ 3, ఉన్నాయన్నారు. లాక్డౌన్ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...
Read More »కాలువలో వృద్ధుని గల్లంతు
నందిపేట్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ (అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం) కెనాల్ బావి దగ్గర గోదావరిలో నందిపేట మండల కేంద్రం వాస్తవ్యుడు గంధం నడిపి గంగారాం వయసు (73) సంవత్సరాలు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం… బుధవారం ముగ్గురు వ్యక్తులు కలిసి చేపలు పట్టేందుకు కెనాల్ వద్దకెళ్ళారు. కాగా నీటి ప్రవాహ ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఇద్దరు అక్కడి నుండి బయటకు రాగా గంగారాం గల్లంతైనట్టు ...
Read More »కాలువలో వృద్ధుని గల్లంతు
నందిపేట్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ (అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం) కెనాల్ బావి దగ్గర గోదావరిలో నందిపేట మండల కేంద్రం వాస్తవ్యుడు గంధం నడిపి గంగారాం వయసు (73) సంవత్సరాలు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం… బుధవారం ముగ్గురు వ్యక్తులు కలిసి చేపలు పట్టేందుకు కెనాల్ వద్దకెళ్ళారు. కాగా నీటి ప్రవాహ ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఇద్దరు అక్కడి నుండి బయటకు రాగా గంగారాం గల్లంతైనట్టు ...
Read More »ప్రైమరీ కాంటాక్టు సభ్యులను హోం క్వారంటైన్కు పంపాలి
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నెగటివ్ వచ్చినట్లయితే ఢల్లీి నుంచి వచ్చిన వారిని ఈనెల 21 వరకు, ప్రైమరీ కాంటాక్ట్ సభ్యుల్లో కరోనా నెగిటివ్గా వచ్చినట్లయితే వారిని ఈనెల 28 వరకు హోం క్వారంటైన్లో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని, వారి నుండి స్వయం అఫిడవిట్ తీసుకొని స్టాంపింగ్ వేసి ఆశా వర్కర్లకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది వీరిని ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ...
Read More »గురువారం విద్యుత్ అంతరాయం
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుతుపవనాలు దృష్టిలో పెట్టుకొని విద్యుత్ లైన్ల మరమ్మతులో భాగంగా గురువారం 9వ తేదీ ఉదయం 8 గంటలనుండి 12 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం వుంటుందని కామారెడ్డి ఎలక్ట్రికల్ డిఇఇ శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి పట్టణం, దేవునిపల్లి, సారంపల్లి, చిన్నమల్లారెడ్డి, రాజంపేట్, కొట్టాపల్లి, లింగాయపల్లి, తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం వుంటుంది కాబట్టి వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.
Read More »ఉచితంగా నిత్యవసర సరుకుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ స్వంత డబ్బుతో పారిశుద్య కార్మికులకు ఉచితంగా బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు. వార్డులో కరోనా వైరస్ లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల గురించి పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్యం, వాటర్ సరఫరా చేసే కార్మికులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో బాలు, యూనుస్, భూషణం, తదితరులు పాల్గొన్నారు.
Read More »ఏబీవిపి ఆధ్వర్యంలో గుడ్లు, బిస్కెట్లు పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా బిక్నూర్ శాఖ ఆధ్వర్యంలో వలస కార్మికులకు గుడ్లు, బిస్కెట్లు అందజేశారు. బుధవారం బాటసారులు, వలస కార్మికులు ఉంటున్న రెసిడెన్షియల్ వసతి గృహంలో గుడ్లు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్లో పని చేసిన పూర్వ కార్యకర్త మల్లేశ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మల్లేశ్ ఇందుకు సంబంధించిన విరాళం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జరి కృష్ణ, బిక్నూర్ ...
Read More »నేను మీ జిల్లా కలెక్టర్ ను మాట్లాడుతున్నాను
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు ఇబ్బందులు పడకుండా ధాన్యం తెచ్చే విధానాన్ని వివరిస్తూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రైతు సోదరులకు మెసేజ్ పంపారు. జిల్లా రైతు సోదరులకు నమస్కారమని, తాను జిల్లా కలెక్టర్ను మాట్లాడుతున్నానని అంటూ కరోనా వైరస్ గురించి మీ అందరికీ తెలుసు అని లాక్ డౌన్ను మరికొన్ని రోజులు పొడిగించి వ్యాధిని ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని అప్పుడే ఇది ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ఇబ్బందులు రాకుండా ...
Read More »ధైర్యంగా పని చేయండి
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ నివారణలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ ఉద్యోగుల సేవలు వెకట్టలేనివని, ధైర్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కంటేయిన్మెంట్ కొనసాగుతున్న అహ్మదిపుర కాలని, మాపల్లి తదితర 55, 56 డివిజన్లో పర్యటించి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న విధానాన్ని ఆశా వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఎదురవువుతున్నాయా అని వారిని అడిగారు. సాఫీగా కొనసాగుతుందని ప్రజలు ...
Read More »కామారెడ్డి జిల్లాకు 450 వరికోత యంత్రాలు
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఛాంబర్లో బుధవారం డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లాకు 450 వరి కోత యంత్రాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మూడు వందల మిషన్లు స్థానికంగా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 150 మిషన్లను ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పిస్తామని చెప్పారు. ఏఈఓలు గ్రామాల్లో అందుబాటులో ఉండి ...
Read More »పోచారం ట్రస్టు ద్వారా ఉచిత బియ్యం
బాన్సువాడ, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ పరిదిలోని పేదవారు ఒక్కరూ కూడా అన్నం లేక ఆకలితో బాదపడకూడదని, తెల్ల రేషన్ కార్డు లేని పేదలను గుర్తించి పోచారం ట్రస్ట్ ద్వారా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తానని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. పనులు లేక పేదలు, కూలీలు కుటుంబం గడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ...
Read More »30వ తేదీ వరకు నిత్యవసర వస్తువుల కొరత లేదు
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నిత్యావసర వస్తువులకు కొరత లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల లభ్యతపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 30 వరకు జిల్లాలో నిత్యావసర వస్తువులకు కొరత లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ...
Read More »సామాజిక దూరం ఎక్కడా…?
బీర్కూర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ వ్యాప్తంగా ఈనెల 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు వార సంతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖాలకు ఎలాంటి మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా వర్ని, నసురుల్లాబాద్ ప్రధాన రహదారిపై వార సంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళితే… వారాంతపు సంతలను ప్రభుత్వం నిషేదించినప్పటికి బుధవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో వారంతపు సంత మధ్యాహ్నం నుంచి ...
Read More »హైదరాబాద్ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్ జిల్లా తెలంగాణలో నెంబర్ వన్…
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ప్రత్యేకం : కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజు రోజుకి కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాను మినహాయిస్తే కరోనా కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాగా నిజామాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. కరోనా వ్యాధి బారిన పడిన వారి వివరాలను తాజాగా ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ...
Read More »13 వ్యాపార సంస్థలపై కేసు నమోదు
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డివిజన్, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రభుత్వ ఉత్తర్వులను, కనీస సామాజిక దూరం, క్యూలైన్లు పాటించని మొత్తం 13 మంది వ్యాపారస్తులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్టు కామారెడ్డి డిఎస్పి లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని అమర్ – ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్, గణేష్ సూపర్ మార్కెట్, జై సంతోషి కిరణ సూపర్ మార్కెట్, రాజా ఆయిల్ షాప్, పుప్పాల శ్రీనివాస్ కిరాణా షాప్, ...
Read More »కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. దోమకొండ మండలం ముత్యంపేటలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 230 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈసారి వాటి సంఖ్యను 320 కి పెంచుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులు ధాన్యాన్ని ...
Read More »