నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో భాగంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సారంగాపూర్ జిల్లా జైల్లో మొక్కలు నాటి నీరుపోశారు. జైల్ నర్సరీలో పెంచిన మొక్కలు పరిశీలించారు. గ్రీనరీ, బ్యూటిఫికేషన్ బాగుందని, బాగా మెయింటెన్ చేస్తున్నారని సూపరింటెండెంట్ని అభినందించారు. కలెక్టర్ వెంట జైల్ సూపరింటెండెంట్ ప్రమోద్, డిప్యూటీ జైలర్ ప్రకాష్, సిబ్బంది ఉన్నారు.
Read More »Daily Archives: July 9, 2020
దరఖాస్తులకు 20 జూలై చివరితేదీ
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15, 2020 న ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్లైన్ ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఒకేసారి ఆన్లైన్లో ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహిస్తున్నాయని, ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందని పౌరులు మరియు ఆవిష్కర్తల ...
Read More »నీరు నిలిచే ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలి
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని 11వ డివిజన్ హసద్బాబానగర్, దొడ్డి కొమరయ్య కాలనీ, భారత్ రాణి కాలనీలో గురువారం నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ పర్యటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహర కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న మొక్కలను ప్రతి ఇంటి ముందు నాటి వాటి సంరక్షణ బాద్యతలను తీసుకోవాలని సూచించారు. పర్యటనలో కాలనీ వాసులు మేయర్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబందిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. వర్షాకాలంలో వ్యాదులు ...
Read More »మిగిలిన పనులు వెంటనే పూర్తిచేయాలి
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని గిరిరాజ్ కాలేజీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణం దాదాపు పూర్తయినందున మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్.సి, ఆర్డబ్ల్యుఎస్ రాజేంద్ర కుమార్, ఆర్అండ్బి ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, డిఈ రాంబాబు, ఎన్పిడిసిఎల్, డిఈ వెంకటరమణ. ఏఈ ...
Read More »నవంబర్ వరకు గరీబ్ కళ్యాణ్ యోజన
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని నవంబర్ నెల వరకు పొడిగిస్తూ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు అందిస్తామని ప్రకటించారని ఆత్మ నిర్బర్ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ పుప్పాల శివరాజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం మాక్లూర్ మండలంలో మీడియాతో మాట్లాడారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు మరో మూడు నెలలు ఎల్పిజి గ్యాస్ ఉచితంగా అందజేస్తామని తెలిపారన్నారు. కరోనా ...
Read More »