నిజాంసాగర్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూలై 13న సిబిఎస్ఇ ప్రకటించిన 12వ తరగతి ఫలితాలలో జవహార్ నవోదయ విద్యాలయ, నిజాంసాగర్ విద్యార్థి టి.సాయితేజ 500 మార్కులకు గాను 497 సాధించి దేశంలోని మొత్తం నవోదయ విద్యాలయాలలో ఆలిండియా టాపర్గా మొదటిస్థానంలో నిలిచాడని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజాంసాగర్ నవోదయలో 11,12 తరగతులు హ్యుమానిటీస్ గ్రూప్లో మాస్టర్ సాయితేజ చదివాడని, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నవోదయ ఆదిలాబాద్లో చదివాడన్నారు. సాయితేజ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ...
Read More »Daily Archives: July 14, 2020
28 నుంచి ఆడిట్
బోధన్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలం ఖాజాపూర్, హంసా, సాలూర గ్రామాలలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మంగళవాం ఆకస్మికంగా పర్యటించారు. ఖాజాపూర్లో హరితహారంలో భాగంగా జరిగిన ఏవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు. హున్స గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ పనులు 15 రోజుల్లో పూర్తి కావాలని అధికారులను, సర్పంచ్ను ఆదేశించారు. అందరూ కలిసి ఊరు బాగు చేసుకోవాలని, ఊరిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడతో గ్రామంలో వ్యాధులు ప్రబలే అవకాశముందని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్లు వాడాలని, ...
Read More »20 పాజిటివ్ కేసులు
నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ జిల్లాలో 20 కోవిడ్ కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం కోవిడ్ కేసుల జిల్లా నివేదిక ఫలితాలు వచ్చిన శాంపిల్స్ 48 నెగెటివ్ రిపోర్ట్ 23 నమోదైన పాజిటివ్ కేసులు 20 పంపిన శాంపిల్స్ 48 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్ 48 వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల సహకారం ...
Read More »ప్రతి మొక్కకు ట్రీ గార్డు తప్పనిసరి
నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలం, సుంకిని గ్రామాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా హరితహారం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న అన్ని రోడ్లకు రెండు వైపులా మొక్కలు పెట్టే విధంగా గ్రామ పంచాయతీ, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని, ...
Read More »16, 17 తేదీల్లో పూర్తిగా బంద్
గాంధారి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోజు రోజుకి కరోన మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో గాంధారిలో చాలా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇంకా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయని గాంధారి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా మంగళవారం జరిగిన సమావేశంలో గాంధారిలో నిత్యావసరాల వస్తువుల దుకాణ సముదాయాల వారు, వర్తక వాణిజ్య సంఘాల వారు స్వతహాగా గాంధారి పాలకవర్గంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి పలు విషయాలు తీర్మానించారు. దుకాణ సముదాయాలు 16, 17వ తేదీలు ...
Read More »కామారెడ్డిలో ఇంతవరకు ఆక్టీవ్ కేసులు 130
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 1 పాజిటివ్ కేసు నమోదైనట్టు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల వివరాలు : కామారెడ్డి – 1 (హైదరాబాదు) మంగళవారం జిల్లా నివేదిక : జిల్లాలో నేడు నమోదైన పాజిటివ్ కేసులు : 1 మంగళవారం వరకు మొత్తం పాజిటివ్ కేసులు : 170 ఆక్టీవ్ కేసులు – ...
Read More »సిఎస్ఐ చర్చిలో హరితహారం
నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక సిఎస్ఐ చర్చిలో మొక్కలు నాటారు. అనంతరం నూతన చర్చి నిర్మాణం పనులు పరిశీలించారు. ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ రెవరెండ్ జి ప్రేమ్ కుమార్, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రతన్, సెక్రెటరీ డి సుధీర్ ప్రకాష్ రావు, ట్రెజరర్ సిహెచ్ శాంతి కుమార్ యోహాను తదితరులు పాల్గొన్నారు.
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
నందిపేట్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ 12 వేల రూపాయల చెక్కు తొండకురు గ్రామానికి చెందిన సరోజకు, చీన చీయకు 15 వేల రూపాయల చెక్కును మంగళవారం సర్పంచ్ దేవన్న, ఎంపిటిసి మద్దుల రాణి మురళీ పంపిణీ చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషితో పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ అందడంపై లబ్ది దారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచు రాజేందరు, జిల్లా ...
Read More »22న సమీక్షకు అన్ని వివరాలతో హాజరు కావాలి
నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్ఆర్ఇజిఎస్ పనులపై మండలాల వారీగా అధికారులతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం డీఆర్డివో, ఎంపిడివోలు, ఎపిఓలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంజూరైన రైతు కళ్ళాలు వారాంతంలోపు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని, నెలలోపు పూర్తయ్యేలా చూడాలని, ఇకపై వారంలోపు మొదలుపెట్టి నెల లోపు పూర్తి చేయగలిగే కళ్ళాలకు సంబంధించిన ఎస్టిమేషన్లు మాత్రమే తయారుచేసి సాంక్షన్ ఆర్డర్లు తీసుకోవాలని, పూర్తి చెయ్యలేని ప్రపోసల్స్ ...
Read More »