కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 40 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరిలో మైగ్రేట్ కేసులు 5 గా నమోదయ్యాయన్నారు. పాజిటివ్ కేసుల వివరాలు : కామారెడ్డి పట్టణం – 23 బాన్సు వాడ – 1 ఎల్లారెడ్డి (హైదరాబాదు) – 4 లింగం పేట – ...
Read More »Daily Archives: July 18, 2020
ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ జిల్లాలో 49 కోవిడ్ కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.యమ్. సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కోవిడ్ కేసుల జిల్లా నివేదిక ఫలితాలు వచ్చిన శాంపిల్స్ 170 నెగెటివ్ రిపోర్ట్ 128 నమోదైన పాజిటివ్ కేసులు 49 నమోదైన మరణాలు 1 పంపిన శాంపిల్స్ 51 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్ 51 వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, ...
Read More »రక్త నిలువలు తగ్గిపోయాయి
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఏ పాజిటివ్ మరియు బి పాజిటివ్ రక్త నిలువలు తగ్గిపోవడం జరిగిందని, వివిధ రకాలైన ఆపరేషన్ల నిమిత్తమై రక్తం దొరకకపోవడంతో గర్భిణీ స్త్రీలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏ మరియు బి పాజిటివ్ రక్తం కలిగిన రక్తదాతలు ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1:00 వరకు వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకుకు రాగలరని ...
Read More »హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇమ్మునిటి బూస్టర్ కిట్ పంపిణీ
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ పంపిణీ చేస్తున్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇమ్మునిటి బూస్టర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో కిట్లను పంపిణీ చేయాలని శనివారం హాజరైన మండల, గ్రామ స్థాయి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచం ...
Read More »15 ఆగష్టులోపు పూర్తి చేయాలి
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో నిర్మితమవుతున్న వైకుంఠ ధామాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారత దేశంలో కూడా ఒక రోల్ మాడల్గా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం, పాల్దా గ్రామంలోని మాడల్ వైకుంఠ ధామాన్ని సందర్శించారు. అనంతరం సర్పంచులు, మండల స్థాయి అధికారులతో సమావేశమై మాట్లాడుతూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని, వ్యాక్సిన్ ...
Read More »ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైల్వే ప్రైవేటీకరణకు నిరసనగా రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్టేషన్ మేనేజర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి పూనుకుందని దాంట్లో భాగంగానే రైల్వే బ్యాంక్, ఎల్ఐసి, డిఫెన్స్, బిఎస్ఎన్ఎల్ లాంటి లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎఫ్డిఐ ...
Read More »పశువులకు వ్యాధి నివారణ టీకాలు
నందిపేట్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తొండకురు గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. ఇందులో 220 గేదెలు, ఆవులు 20, మొత్తం 240 టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న గాలికుంటు వ్యాధి టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచు దేవన, జిల్లా విద్య క్రీడల కార్యదర్శి మద్దుల మురళి, పశువైద్య సిబ్బంది ...
Read More »డిజిటల్ కార్యక్రమాలపై అవగాహన
నందిపేట్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నందిపేట మండలం తొండకుర్ గ్రామ అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలు టీవీ షార్ట్ ప్రోగ్రామ్ ద్వారా అంగన్వాడి కేంద్రం వారు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళికి మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రమా, ఆశా వర్కర్లు సయమ్మ, అంగన్వాడి టీచర్ వినోద పాల్గొన్నారు.
Read More »