నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆగస్టు 15న కనీసం మండలానికి ఒక రైతు వేదిక ను ప్రారంభించేలా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సెల్ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 106 క్లస్టర్లో రైతు వేదికల నిర్మాణానికి సంబంధించిన భూకేటాయింపులు పూర్తి అయ్యిందని, 104 క్లస్టర్లో పనులు ప్రారంభించబడి ...
Read More »Daily Archives: July 21, 2020
కోవిడ్-19 జాగ్రత్తలపై విస్తృత ప్రచారం
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్ సూచనలను అనుసరించి జిల్లా మాస్ మీడియా అధికారులు కామారెడ్డి పట్టణంలో విస్తృతంగా కోవిడ్ 19 నివారణకు, నియంత్రణ తీసుకోవలసిన జాగ్రత్తలు మైక్ ద్వారా ప్రచారం చేసారు. కోవిడ్ 19 సోకి ఇంట్లోనే ఐసోలాషన్ పూర్తిగా కోలుకొనే వరకు ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన వైద్య సలహాలు, అవసరమైన మందులు అందచేయబడుతుందన్నారు. హోమ్ ఐసోలాషన్ జాగ్రత్తలు తప్పక పాటించాలని తెలిపారు. ప్రచారంలో ...
Read More »అన్ని పనుల ప్రణాళికలు సిద్దం చేయాలి
నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్కు ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఖరారయ్యే పక్షంలో పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి అంశాలపై సమీక్ష ఉంటుందని, కనుక జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ కమిషనర్లు వివిధ పనుల పురోగతికి సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సెల్ కాన్ఫెరెన్సులో మాట్లాడుతూ ఈ మధ్య ప్రభుత్వ పాలసీలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ...
Read More »అనీమియా బాధితురాలికి రక్తదానం
నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా చేగుంటకు చెందిన శోభ 25 సంవత్సరాల మహిళ అనిమియా వ్యాధితో రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ లితాదేవి వైద్యశాలలో చికిత్స పొందుతుంది. కాగా 2 యూనిట్ల ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్లో ఏ పాజిటివ్ రక్తాన్ని నాని, మహేష్ సహకారంతో సకాలంలో అందించి ప్రాణాలు కాపాడారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.
Read More »ఫోటోలు వాట్సాప్ చేయాలి
నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్పల్లి మండలం, కేశ్పల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం పల్లె ప్రగతిలో భాగంగా కేశ్పల్లి గ్రామములో చేపట్టిన పారిశుద్ధ్యం, హరితహారం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నర్సరీ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 31 వరకు అన్ని పనులు పూర్తి చేసి ఫొటోస్ తీసి వాట్స్అప్కు పంపాలని గ్రామ సెక్రెటరీని ఆదేశించారు. గ్రామంలో తిరిగి డ్రైనేజీ పరిశీలించిన కలెక్టర్ శానిటేషన్ ...
Read More »