నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆఫీసర్లు పాజిటివ్ మెంటాలిటీతో ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. నాలుగు వారాల పాటు జిల్లాలో క్షేత్రస్థాయి శిక్షణ కొరకు వచ్చిన 21 మంది నాయబ్ తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టరేట్ ప్రగతిభవన్ సమావేశం మందిరంలో సమావేశమయ్యారు. వివిధ జిల్లాల నుండి శిక్షణ కొరకు వచ్చిన నాయబ్ తహసిల్దార్లతో మాట్లాడుతూ ఆఫీసర్లకు పాజిటివ్ మెంటాలిటీ లేకుంటే అతను పనిచేసే ఏరియా అంతా ఇబ్బంది పడుతుందని, ...
Read More »Daily Archives: July 24, 2020
జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ శాఖలకు సంబంధించి ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు జిల్లా అధికారులకు అందజేసే ప్రజావాణి కార్యక్రమాన్ని కరోన విజృంభన దృష్ట్యా రద్దు చేయటం జరిగిందని అందుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ఫిర్యాదును ఫోన్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ సమర్పించటానికి 8 మంది అధికారులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా జిల్లా ప్రజలు ఫోన్ ...
Read More »ఆవులు, గేదెలు, ఒంటెలు బలివ్వడం చట్టరీత్యా నేరం
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా బక్రీద్ పండుగను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలు పాటిస్తూ బక్రీద్ పండగ జరుపుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో ఆవులు, గేదెలు, ఒంటెలు బలి ఇవ్వడం చేయరాదని, అది చట్టరీత్యా నేరమని, ప్రార్థనలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడ రాదన్నారు. ...
Read More »నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
నిజాంసాగర్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వేదిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, వడ్డేపల్లి గ్రామాలలో జరుగుతున్న రైతు వేదికల నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ వెంకట్ ధోత్రే, తహసీల్దార్ నారాయణ, ఇంచార్జ్ ఎంపీడీవో వెంకటేశం, ఎంపీవో అబ్బాగౌడ్, ఏవో అమర్ ప్రసాద్, ఎంపీటీసీ చాకలి సుజాత, రమేష్ కుమార్, సర్పంచ్ అనసూయ, సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ...
Read More »ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ల పంపిణీ
నిజాంసాగర్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తిని పెంచే హోమియోకేర్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ధపెదర్ శోభ, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ ...
Read More »మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు
నిజాంసాగర్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం మొహమ్మద్ నగర్ సహకార సంఘం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ బీబీ పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ ధపెదర్ శోభ రాజు, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోన మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు సామాజిక ...
Read More »తెవివిలో హరితహారం
డిచ్పల్లి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణకు హరితహారం – 2020 కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం గెస్ట్ హౌస్ పక్కన నిర్వహించారు. కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఆచార్య నసీం ముఖ్యఅతిథిగా విచ్చేసి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటాలని సూచించారు. సిఎం కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుందని, తెలంగాణలో ఇప్పటి 22 శాతం అటవీ ప్రాంతం నుంచి ...
Read More »ఘనంగా పి.వి. శతజయంతి ఉత్సవాలు
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పి. వి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్టు డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు శతజయంతి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మాజీ ప్రధానమంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పి వి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ...
Read More »రెంజల్ ఎస్ఐ సస్పెన్షన్
రెంజల్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ ఏసీపీ పరిధిలోని రెంజల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శంకర్ను గురువారం సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ శంకర్పై ఇసుక మాఫియాతో మమేకమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మండలంలోని ఇతర శాఖలలోని ఇద్ధరు మహిళా అధికారులను సంబంధం లేని విషయంలో వేధించడంతో వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కలెక్టర్ అదేశాల మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ...
Read More »