కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వేదిక భవనాల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, సదాశివనగర్, ధర్మారావు పేట గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల నిర్మాణం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఆగస్టు 15 లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారును ఆదేశించారు. పల్లె ప్రగతి పనులు జులై 31లోగా పూర్తిచేయాలని సర్పంచుకు సూచించారు. డంపింగ్ యార్డు, స్మశాన వాటిక నిర్మాణం, అవెన్యూ ...
Read More »Daily Archives: July 27, 2020
వారిపై చర్య తీసుకోవాలి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం షేర్బి పేట గ్రామానికి చెందిన అస్క కర్ణాకర్ కుటుంబ సభ్యులను నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, బహిష్కరణకు కారణమైన కుల సంఘం పెద్దమనిషి కుమార్ రవి తదితరులపై చట్టపరమైన చర్య తీసుకొని వారికి న్యాయం చేయాలని, జిల్లా ఎస్పీకి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని ఎం సిపిఐ యు జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా ...
Read More »వ్యక్తిగత క్రమశిక్షనే నిజమైన దేశభక్తి
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యక్తిగత క్రమశిక్షనే నిజమైన దేశభక్తి అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి అన్నారు. నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్ట విశ్వతేజస్ శిక్షణ సంస్థ కార్యాలయంలో అబ్దుల్ కలామ్ ఐదవ వర్ధంతిని సోమవారం వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్, విశ్వతేజస్ సంస్థ ఆద్వర్యంలో నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వతేజస్ వ్యవస్థాపకులు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ కలామ్ కలలు గన్న భారతావనిని నిర్మింపజేయడమే విశ్వతేజస్ సంస్థ ఉద్దేశమని చెప్పారు. ప్రపంచ ...
Read More »31 లోపు పంటలు నమోదు చేసుకోవాలి
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రైతులందరూ జూలై 31 లోపు పంటలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ పంటలు వేసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని, వేసిన పంటలు నమోదు చేసుకోవడానికి రైతుల వెంట పట్టాదారు పాసు పుస్తకం తెచ్చుకోవాలన్నారు. ఏ ఏ సర్వేనెంబర్లో ఏ ఏ పంటలు వేశారో వాటి వివరాలు తెలియజేయాలని, నీటి ...
Read More »పాఠ్యపుస్తకాల పంపిణీ
నిజాంసాగర్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు భూమయ్య, ఉపాధ్యాయులు శ్రీధర్ కలిసి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని, విద్యార్థులందరూ ఇంటి వద్దనే ఉండి చదువుకోవాలని సూచించారు. కరోన మహమ్మారి నుంచి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరు సబ్బుతో చేతులు కడుక్కోవాలన్నారు. కార్యక్రమంలో విద్యావాలంటరీ రవికిరణ్ ...
Read More »పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
నిజాంసాగర్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లిలో జరుగుతున్న వైకుంఠధామం పనులను ఇంచార్జ్ ఎంపీడీవో వేంకటేశం పరిశీలించారు. అనంతరం ఎంపిడివో మాట్లాడుతూ వైకుంఠధామం పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఏపీవో మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, కరోబార్ లింగాల రాములు తదితరులు ఉన్నారు.
Read More »హోమియోకేర్ మందుల పంపిణీ
నిజాంసాగర్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రమేష్ గౌడ్, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, మాగి గ్రామంలో సర్పంచ్ కమ్మరి కత్త అంజయ్య, గిర్ని తండాలో సర్పంచ్ కడవత్ అనిత కలిసి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ సహకారంతో కరోనా నివారణకు రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాత్రలను వేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం ...
Read More »08462 220183 ప్రజావాణి ఫోన్ ఇన్
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రతి సోమవారం కలెక్టరేటులో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫోన్ఇన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించుటకు కలెక్టర్ చాంబర్లో ఫోన్ఇన్ కార్యక్రమం ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఫిర్యాదుదారులు తమ ఇంటి నుండే ఫోను ద్వారా 08462 220183 నెంబర్ కు ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తమ తమ ఫిర్యాదులు తెలియజేయటానికి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సౌకర్యాన్ని వినియోగించుకొని ఎవరు ...
Read More »సీఎం రిలీవ్ ఫండ్ మంజూరు
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంబారిపేట గ్రామానికి చెందిన కొత్త మల్లయ్యకు 40 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది కింద మండల కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గంప గోవర్దన్ సూచన మేరకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్, ఎంపీపీ తోట సదానంద, వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, కడారి రమేష్, కాటిపల్లి వెంకటలక్ష్మి, నిమ్మ శంకర్, అంబారీపేట ఎంపీటీసీ పిరంగి రాజేశ్వర్, సర్పంచ్ ఎండీ సలీమ్, దోమకొండ స్థానిక సర్పంచ్ నల్లపు అంజలి-శ్రీనివాస్, తెరాస మండల ...
Read More »ప్లాస్మా దానానికి ముందుకు రండి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కరోనా వ్యాధి బారిన పడి కొందరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కరోణ వ్యాధికి మందు లేకపోవడం వలన ఎవరికైతే కరోణ వ్యాధి వచ్చి తగ్గిపోయిన వ్యక్తులు ప్లాస్మా దానం చేసినట్లయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో చాలామంది కరోణ వ్యాధి నుంచి కోలుకుని నెగిటివ్ ఫలితాలు రావడం జరిగిందని వీరందరూ ప్లాస్మా దానం ...
Read More »