నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కవి విశ్రాంత తెలుగు పండితుడు ఎండెల నరసింహులు ఆదివారం మరణించారు. నరసింహులు ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శతకం, కుంతీపుత్ర శతకము రచించారు. జిల్లాలో, రాష్ట్రంలో జరిగిన పలు కవిసమ్మేళనాలలో పాల్గొని తమ కవితా గానం చేశారు. పద్య రచనలో చేయి తిరిగిన ఆయన ఎన్నో ఖండికలు రచించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని భాషాభిమానాన్ని చాటారు. ఆయన మరణం పట్ల హరిదా రచయితల సంఘం అధ్యక్ష ...
Read More »Daily Archives: August 3, 2020
ప్రభుత్వ పనులు, కార్యక్రమాలు చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం, రైతు వేదికలు, శానిటేషన్, డంపింగ్ యార్డు ఎన్ఆర్ఇజిఎస్ లేబర్ టర్న్ ఔట్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కోవిడ్ ఇప్పటికిప్పుడు తగ్గే పరిస్థితి లేదు కాబట్టి మనం ప్రభుత్వ పనులు, ప్రోగ్రాంలు చేయాలని, కోవిడ్ విషయంలో భయపడవద్దని, అలా అని అశ్రద్ధ చేయవద్దని, కోవిడ్ ...
Read More »అందరు సహకరించండి…
కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారితో కామారెడ్డి పట్టణంలో రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరగడంతో ఆగస్టు 5 తేదీ నుండి 14 తేదీ వరకు అన్ని దుకాణాలు స్వచ్చందంగా బంద్ పాటించడం జరుగుతుందని తెరాస పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణు గోపాల్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఛాంబర్స్ ఆఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గజవాడ రవికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ ఆండ్ ...
Read More »వాటిని గుర్తించి సీజ్ చేయండి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు అధిక ధరలకు విక్రయించే మెడికల్ షాపులను గుర్తించి వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డ్రగ్ ఏ.డి రాజ్యలక్ష్మిలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అధిక ధరలకు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాద్యులైన మెడికల్ షాపులపై కఠిన చర్యలు చేపట్టి, మందులు ప్రజలకు వాస్తవ ధరకు అందేట్టు చూడాలని ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం ...
Read More »ఈ-ఆఫీసు ప్రారంభం
హైదరాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి ఈ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో సెక్రటేరియట్లోని 8 శాఖలలో, హెచ్వోడిలో 2 శాఖలలో ఈ-ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకంగా, బాద్యతయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడ నుండైన పని చేయడానికి వీలుకలుగడంతోపాటు, సమర్దవంతమైన పాలనను అందించవచ్చన్నారు. ...
Read More »