నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, హరితహారం, వైకుంఠధామం, ఎన్ఆర్ఈజీఎస్ లేబర్ టర్నోవర్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్లు, ఆర్డిఓలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, అటవీశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కోవిడ్ నేపధ్యంలో ప్రతి ఒక్క అధికారి తమ సిబ్బందితో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పబ్లిక్ను వీలైనంత వరకు ఫోన్ ద్వారా, ...
Read More »Daily Archives: August 5, 2020
కరోనా కంట్రోల్ సెల్ నెంబర్ ఇదే….
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిపుణులైన వైద్యులచే కరోనా కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ సెల్ 24 గంటలు పనిచేస్తుందని, జిల్లా ప్రజలకు కరోనాపై ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలున్నా 8309219718 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Read More »నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ అనేది కరోనా వైరస్ ద్వారా వ్యాపించే సాధారణమైన జలుబు లాంటి వ్యాధి అని, దీనికి అతిగా భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటివద్దే 17 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంటూ వైద్యశాఖ సూచనలు పాటించాలన్నారు. హోం ఐసోలేషన్ కిట్లోని మందులు వాడాలని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, రెండు ...
Read More »రేపు విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ సబ్స్టేషన్ పరిదిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అహ్మద్పుర కాలనీ, ముస్తాద్ పుర, మిర్చికాంపౌండ్, కోజా కాలనీ, బోధన్ రోడ్డు, ఇస్లాంపుర, ఎరుకుల వాడ, నామ్దేవ్వాడ, నిజాం కాలనీ, హమాలీ వాడ, గోడౌన్ రోడ్, కిషన్ గంజ్, గాంధీ గంజ్, రైల్వే స్టేషన్ రోడ్డులో విద్యుత్ అంతరాయం ...
Read More »మాక్లూర్లో ఐసోలేషన్ సెంటర్
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ బారినపడి మైల్డ్ సింప్టమ్స్ కలిగి ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం మాక్లూర్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో మైల్డ్ సింప్టమ్స్ ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి అవసరమైన వసతులు లేనివారి కోసం అన్ని వసతులతో మాక్లూర్ లోని నర్సింగ్ కాలేజీలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, సెంటర్లో ...
Read More »మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్
నిజాంసాగర్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 ర్యాపిడ్ టెస్ట్లు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. ఇందులో నవోదయ విద్యాలయానికి చెందిన వారు ఉన్నారన్నారు. నిజాంసాగర్ మండలంలోని కరోన పాజిటివ్ నిర్ధారణ కేసులు 16 కు చేరిందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఎవరైనా ...
Read More »పాలు పట్టేటప్పుడు విధిగా మాస్కు ధరించాలి
నిజాంసాగర్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బుధవారం ఐసిడిఎస్ ఎల్లారెడ్డి ఆద్వర్యంలో సిడిపివో సరిత, సిబ్బంది, అంగన్వాడి టీచర్ు ఎల్లారెడ్డి పట్టణంలోని బాలింతల ఇంటికి వెళ్ళి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లి పాలు తాగడం బిడ్డ జన్మహక్కు అని, తల్లిపాలలో శిశువు ఎదగడానికి సహాయపడే ప్రోటీన్లు, విటమిన్లు వంటివి సమపాళ్ళలో ఉండడం వలన తల్లిపాలు బిడ్డ యొక్క పోషక అవసరాలను తీర్చడంలో సహాయపడడంతో పాటు బిడ్డ యొక్క పెరుగుదల అభివృద్ధికి మరియు మానసిక అభివృద్దికి తోడ్పడతాయని ...
Read More »శతాబ్దాల కల సాకారమైంది
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అయోద్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన సందర్బంగా పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువుల 5 శతాబ్దాల కల నెరవేరిందని యుగ పురుషునికి ఆలయం నిర్మితం కాబోతోందని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటు పోట్లు ఎంతోమంది కరసేవకుల ...
Read More »