నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఆర్మూర్ మండలం, గోవిందపెట్ గ్రామంలో జరిగినటువంటి అమానవీయ ఘటన జిల్లాలో పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితుల్లో అనాధ శవంలా అంత్యక్రియలు జరుగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని రెవిన్యూ, వైద్య, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇకముందు ఎవరైనా కోవిడ్ వల్ల మృతి చెంది, కుటుంబ సభ్యులు లేక, ...
Read More »Daily Archives: August 26, 2020
అక్కడ అన్ని సౌకర్యాలున్నాయి….
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి. బుధవారం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమంలో పాజిటివ్ వచ్చిన రోగులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్కు గాని, ప్రైవేట్ హాస్పిటల్ గాని, ఇంటివద్ద సౌకర్యాలు ఉన్నవారిని వారి వారి ఇళ్లకు గాని డాక్టర్ ...
Read More »కలెక్టర్ గ్రీన్ చాలెంజ్ విసిరారు
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ విసిరిన గ్రీన్ చాలెంజ్ స్వీకరిస్తూ కలెక్టరేట్ ఆవరణలో మూడు మొక్కలు నాటిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్కు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుందని, అనేకచోట్ల పచ్చదనం పెంపొందించే విధంగా ముందుకు సాగుతున్నదని అందులో భాగంగా బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ...
Read More »వికలాంగునికి యాక్టివ పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబిపేట మండలం మాంధపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు మోహన్ రెడ్డికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మూడు చక్రాల యాక్టివ్ వాహనం అందజేశారు. జనగామ గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి ఆర్థిక సహాయంతో అందజేశారు. ప్రతి ఎన్నిక ప్రచారంలో గంప గోవర్ధన్కు మద్దతుగా గ్రామాల్లో స్వచ్చందగా ప్రచారం చేయటంతో మోటారు సైకిల్ను అందజేశారు.
Read More »వారం రోజుల్లో పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజులలో పల్లె ప్రకృతి వనాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బుధవారం ఆయన తాడ్వాయి మండలం కరడ్ పల్లి, కన్కల్, దెమికాన్, గాంధారి మండలం జువ్వాడి, గుర్జల్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. దాతల సహకారంతో పల్లె ప్రకృతి వనాలను పచ్చదనంతో కళకళలాడే విధంగా చూడాలన్నారు. హరిత హారంలో నాటిన మొక్కలను 100 శాతం సంరక్షణ చేయాలని ...
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 752 మందికి 7 కోట్ల 52 లక్షల 62 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 వేల 798 మందికి 27.62 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లను మగ పిల్లలతో సమానంగా పెంచాలన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, పేదింటి తల్లి ...
Read More »సిఎం సహాయనిది చెక్కుల అందజేత
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేయించారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన విజయ లక్ష్మికి 14 వేలు, సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన ప్రశాంత్కి 31 వేలు, జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన సుశాంత్కి 21 వేలు 500 చెక్కు, దర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన ప్రవీణ్కి 50 ...
Read More »