నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఎస్ ఇడబ్ల్యుఐడిసి నిజామాబాద్ డివిజన్కు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనియర్ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గురువారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా బోధన్ మండలం పాండుతర్ఫా గ్రామంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ చేపట్టిన పనులకు, మెజర్మెంట్ బుక్లో రికార్డ్ చేసిన పనులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించి, వెంటనే అట్టి రికార్డులను నమోదు చేసిన ...
Read More »Daily Archives: August 27, 2020
చెల్లింపులన్ని ఆన్లైన్లో జరగాలి
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలు వారంలో పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. గురువారం పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహారంపై ఎంపీడీవోలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు శాంక్షన్ అయిన 516 ప్రకృతి వనాలకు సంబంధించిన వర్క్ స్పీడ్ అప్ చేసి పూర్తిచేయాలని ఆదేశించారు. అందులో 434 జిపిల్లో పనులు జరుగుతున్నవని, 82 జిపిలో ...
Read More »వారం రోజుల్లో అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు…
బోధన్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గురువారం బోధన్ జిల్లా ఆస్పత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న 22 బెడ్స్ను వారంలో 50 బెడ్స్కు పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. బోధన్ ఆసుపత్రిలో ప్రస్తుతం 4 వెంటిలేటర్స్, 10 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నవని, ఆక్సిజన్ బెడ్స్ను 20 కి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, వారంలో 50 మందికి ...
Read More »సాలూర గ్రామాన్ని సందర్శించిన జిల్లా పాలనాధికారి
బోధన్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సాలూర గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదికను సందర్శించి నిర్మాణం పనులు పరిశీలించారు. అనంతరం విలేజ్ పార్క్ స్థలం పరిశీలించారు. జిపి నిధులు కాకుండా బ్యూటిఫికేషన్ కోసం డబ్బులు ఇస్తామన్నారు. పార్క్కు రోడ్ సైడ్ స్థలం బాగుందని, లెవలింగ్ చేయించాలని తహసీల్దార్ను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Read More »భూముల రక్షణకు నిరసన దీక్షలు
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాదిగ దండోరా జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎస్సీ ఎస్టీ భూముల రక్షణ కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బాగయ్య అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి పెంటయ్య, లింగం, కిరణ్ తదితరులు కూర్చున్నారు. దీక్షకు సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్, సహాయ కార్యదర్శి పి.బాలరాజు, ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, రాష్ట్ర నాయకుడు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను ...
Read More »