కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని 2000 సంవత్సరంలో జరిగిన పోరాటంలో అమరులైన పోరాట అమరవీరులకు ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు చెప్పిన విధంగా విచ్చలవిడిగా విద్యుత్ చార్జీలు పెంచితే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలందరితో పాటు వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ...
Read More »Daily Archives: August 28, 2020
బిల్స్ ఎప్పటికప్పుడు చెల్లించాలి
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి జిపిలో వీధి దీపాలు, బోర్ వెల్స్కు సంబంధించిన బిల్స్ ఎప్పటికప్పుడు చెల్లింపు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డబ్ల్యుఎస్ అధికారులు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. కొన్నిచోట్ల మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని, ప్రతి గ్రామంలో జనాభా లెక్క ప్రకారం ప్రతి ఒక్కరికి 100 లీటర్ల మిషన్ భగీరథ నీరు ఇవ్వాలని నీరు రాని దగ్గర బోర్ వాడాలని, ప్రతి గ్రామంలో ఆన్ ఆఫ్ బటన్ ఉండి ...
Read More »సాయంత్రం 5 లోపు నిమజ్జనం చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం జిల్లాలోని రెవిన్యూ, పోలీస్, మున్సిపల్ మరియు సంబంధిత శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సెల్ కాన్ఫరెన్సులో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడారు. 3-4 ఫీట్ల లోపు ఎత్తున్న విగ్రహాలతో ముగ్గురికి 4 ఫీట్ల పైన ఎత్తున్న విగ్రహాలతో ఐదుగురికి అనుమతి ఉంటుందని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం తేదీ 29.7.2020 న జారీచేసిన ఆర్డర్ నెంబర్. 40-3/2020-డిఎంఐ (ఎ) లోని క్లాజు ...
Read More »వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల విడుదల
నిజాంసాగర్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత్స్య కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దఫెదర్ శోభ రాజు అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ మండలం సింగితం ప్రాజెక్టు జలాశయంలో 100 శాతం సబ్సిడీ కింద చేప పిల్లలు విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మత్స్య కార్మిక కుటుంబాలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ సర్కార్ అన్నారు. కార్మికులను గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రామాలోని ...
Read More »ఆన్లైన్ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు, అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సెల్ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆన్లైన్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని, తరగతులు దూరదర్శన్ మరియు టి-షాట్ చానళ్లలో ప్రసారమవుతాయని, జిల్లాలో ...
Read More »అడ్మిషన్స్ గడువు పెంపు
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల కొరకు ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు, 10+2 ఏదైనా కోర్సు చదివిన విద్యార్థులు అర్హులని నిజామాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీలో బి.ఏ, బి.కాం, బిఎస్సి కోర్సులు ఉన్నాయని, అడ్మిషన్ పొందడానికి సెప్టెంబర్ 10వ తేదీ చివరి గడువు అని తెలిపారు. అలాగే పిజిలో ఎంఎ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం, తెలుగు, ...
Read More »విలేజ్ పార్కు ఎంతో ముఖ్యం
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం, తాడెం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా తాడెం గ్రామంలో విలేజ్ పార్కు స్థలం, నిర్మాణంలో ఉన్న రైతు వేదికలు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి విలేజ్ పార్క్ ఎంతో ముఖ్యమని, విలేజ్ పార్క్ స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ల్యాండ్ గ్రామపంచాయతీ కంట్రోల్లో ఉంటుందన్నారు. పార్కు వెలుపల ఉపాధి కోసం ...
Read More »8వ డివిజన్లో రోడ్డు పనులు ప్రారంభం
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్ సీతారాం నగర్ కాలనిలో పట్టణ ప్రగతి నిధులు 10 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డు పనులను నగర మేయర్ దండు నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్ విక్రమ్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నేటితో పరిష్కారం అవుతుందని నగర శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్త సహాయ సహకారంతో నగరంలో ఎన్నడూ లేనివిదంగా అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ...
Read More »రక్షణ చర్యలు చేపట్టాలి
బోధన్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ ఉపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం, హింస నుండి రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలంటు మహిళా సంఘాల పిలుపు మేరకు శుక్రవారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు పీవోడబ్లూ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి.నాగమణి మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న కరోనా మూలంగా ప్రజల జీవితాల్లో అల్ల కల్లోలం చేసింధని, మహిళలు ఉపాధి కోల్పోయి తినే తిండికి, ఆరోగ్యానికి దూరం అవడమేకాక ...
Read More »