కామరెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్న వారిని కాపాడడానికి ప్లాస్మా ఒక్కటే ప్రస్తుతమున్న నివారణ మార్గమని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలామంది కరోన వ్యాధి నుండి కోలుకోవడం జరిగిందని వారిలో చాలామంది ప్లాస్మా దానం చేయడానికి అవకాశముందని ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానం చేసే వారికి కావలసిన రవాణా సదుపాయాలను తాను సమకూర్చడం జరుగుతుందని ఎవరైనా ప్లాస్మా ...
Read More »Daily Archives: August 31, 2020
దివ్యాంగుడికి చేతికర్రల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నసురుల్లాబాదు మండలం నాచుపల్లికి చెందిన అబ్దుల్ అబీబ్ సాబ్ అనే దివ్యాంగుడికి సోమవారం చేతికర్రలను జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు పంపిణీ చేసినట్లు ఐసిడిఎస్ పిడి అనురాధ తెలిపారు.
Read More »8 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం జనహిత భవనంలో ఉపాధిహామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణం, స్మశాన వాటిక పురోగతిపై సమీక్ష చేశారు. కంపోస్టు షెడ్లను సెప్టెంబర్ 8 లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతు కల్లాలు ప్రతి సాంకేతిక సహాయకుడు ఇరవై ఐదు చొప్పున పూర్తిచేయాలని కోరారు. గ్రామాల్లో అర్హత గల ...
Read More »జిల్లా ముఖ్య అధికారి జన్మదినం నేడు
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తన జన్మదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ జనహిత భవన్లో కేక్ కట్ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, వెంకటేష్ ధోత్రే, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు అజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్వో శోభారాణి, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కలెక్టర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ...
Read More »పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవు
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ దుకాణాల్లో కార్డు వినియోగదారులు బియ్యం తీసుకోవడానికి వస్తేనే వారి వేలిముద్రతో బియ్యాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ జనహిత భవనంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 20వ తేదీ వరకు బియ్యాన్ని డీలర్లు వినియోగదారులకు అందించాలని సూచించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరిగిన తహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రబీలో వడ్లను రైస్ మిల్లుల ద్వారా సెప్టెంబర్ 2 ...
Read More »ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శాంతిభద్రతలు పరిరక్షించే ఎస్ఐ గాండ్ల విట్టల్కు పదవీ విరమణ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో ఎస్ఐ విటల్ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. 36 సంవత్సరాలు ఎస్ఐగా ఎన్నో ఉత్తమ సేవా పతకాలను అందుకున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కలెక్టరేట్లో అంకితభావంతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ఐ ...
Read More »మంచి శాస్త్రవేత్తగా ఎదగాలి
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్ కాల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ఎన్నో అను వైజ్ఞానిక ప్రదర్శన ఈ సంవత్సరం ఆన్లైన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుండి 25 ప్రదర్శనలు నమోదు చేసుకోగా మహేందర్ ప్రదర్శన విద్యుత్ లేకుండా నీటిని ఎత్తిపోతల యంత్రాన్ని తయారు చేశారు. ఈ ప్రదర్శన జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. కాగా సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థికి సర్టిఫికెట్ ...
Read More »జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ వార్షిక ప్రణాళిక వివరాలు
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ యానిమల్ యాక్షన్ ప్లాన్ 2020-21 పై జిల్లా కమిటీతో కలెక్టర్ సి నారాయణ రెడ్డి తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఈ సంవత్సరం మేషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద వార్షిక ప్రణాళిక ఆమోదించింది. ఈ ప్రణాళికలో ముఖ్యంగా ఈ సంవత్సరం 79 హెక్టార్ల ఏరియాలో పండ్ల తోటలో పెట్టుబడిని 18 లక్షల 66 వేల రూపాయల ...
Read More »పలువురికి పాలనా బాధ్యతలు
డిచ్పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి సీనియర్ ఐఎఎస్ అధికారి నీతూ కుమారి ప్రసాద్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం సోమవారం ఉదయం తన చాంబర్లో పలువురు అధ్యాపకులకు వివిధ పాలనా పరమైన పదవులు ఆర్డర్ పత్రాలు జారీ చేశారు. ఆచార్య కె. శివశంకర్ డీన్, డెవలప్ మెంట్ యూజీసీ ఎఫైర్స్ మరియు నోడల్ ఆఫీసర్-రూసా, ఆచార్య పి. కనకయ్య డైరెక్టర్ ఎక్స్టెన్షన్, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్ ఆడిట్ సెల్, డా.పాత నాగరాజు పరీక్షల నియంత్రణాధికారి, ...
Read More »