నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్లోని ఎల్లమ్మగుట్టలోగల మెడికవర్ ఆసుపత్రి, సరస్వతి నగర్లోని ఇందూరు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు ప్రభుత్వ అనుమతి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనుమతి పొందిన కోవిడ్ చికిత్స ఆసుపత్రి వారు తప్పకుండా జివో ఆర్టి నెంబర్ 248 తేది. 15.06.2020 ప్రకారం నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. ధరలను రోగులకు మరియు వారితో వచ్చిన వారికి కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ...
Read More »Daily Archives: September 3, 2020
15 లోగా డెలివరీ చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15 లోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మిల్లర్స్ యజమానులను ఆదేశించారు. గురువారం జనహితలో బాయిల్డ్ రైస్ మిల్లర్స్, సివిల్ సప్లయ్ అధికారులతో మిల్లుల వారిగా సమీక్షించారు. జిల్లాలో మిల్లర్ల వద్ద ఉన్న రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సిఐ గోదాములకు వచ్చే ఈ నెల 15 లోగా డెలివరీ చేయాలని రైస్ మిల్లర్ల యాజమానులను ఆదేశించారు. సివిల్ సప్లయ్ డిప్యూటీ ...
Read More »16 ఏళ్ల తర్వాత మాతృభూమికి వలసజీవి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక తెలంగాణ వలస కార్మికుడు దుబాయి నుండి స్వగ్రామానికి చేరి కుటుంబాన్ని కలుసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అతను దుబాయికి వెళ్ళేటప్పుడు అతని కూతురు పాలుతాగే పసిగుడ్డు. ఇప్పుడు ఆమెకుపెళ్లయి ఏడాది బాబు ఉన్నాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమానుపల్లె గ్రామానికి చెందిన నీల ఎల్లయ్య 2004 లో ఒక భవన నిర్మాణ కంపెనీలో కూలీగా పనిచేయడానికి యుఎఇ దేశానికి వెళ్ళాడు. ...
Read More »ఎంతమంది క్లాసులు వింటున్నారు?
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి మండలం, పడకల్, కలిగొట్, చింతలూరు, జక్రాన్పల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహారం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతు వేదికలు రూఫ్ లెవెల్ వరకు సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా గ్రామాలలో పెద్ద ...
Read More »సంక్షేమ పథకాలలో నెంబర్ వన్
నిజాంసాగర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలలో మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఆడబిడ్డకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. 70 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వాలు కూడా చెయ్యలేని అభివృద్ధి కేసీఆర్ పాలనలో జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ...
Read More »15 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలు చిట్టడవుల అన్ని హంగులతో ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని, దాతలు ముందుకు వచ్చిన చోట వారి పేర్లు పెట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్ మండల అభివృద్ధి, ఎపిఓ మండల పంచాయితీ అధికారులను ఆదేశించారు. గురువారం జనహితలో పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్స్, మంకీ ఫుడ్ కోర్టు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు, రైతు కల్లాలు, రోడ్స్ సైడ్ ప్లాంటేషన్, సిసి ఛార్జీలు, పారిశుద్యం, ...
Read More »పనులను గుర్తించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల అభివృద్ధి అధికారులు, నీటిపారుదల శాఖ, ఆర్అండ్బి శాఖ ఇంజనీర్లు సమన్వయంతో గ్రామాలలో ఉపాధి హామీ పనులను గుర్తించి ఎస్టిమేషన్, శాంక్షన్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. గురువారం జనహితలో మండల అభివృద్ధి అధికారులు, నీటిపారుదల శాఖ ఆర్అండ్బి శాఖ ఇంజనీర్లతో ఉపాధి హామీ కన్వర్జెన్స్ పనులను సమీక్షించారు. గ్రామాలలో పనులను గుర్తించాలని, ఎస్టిమేషన్, శాంక్షన్ పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ...
Read More »ఫోటో ఆల్బమ్ సమర్పించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 9 లోగా రైతు వేదికలు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్ పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం జనహితలో రైతు వేదికలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 9 లోగా రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేసి ఫోటో ఆల్బమ్ సమర్పించాలని ఆదేశించారు. రైతు వేదిక భవనాల చట్టూ పెద్ద మొక్కలు పచ్చదనం పెంపొందించాలని, విద్యుత్, తాగునీటి నల్లాలు తదితర ...
Read More »