కామారెడ్డి బడా వ్యాపారే సూత్రధారి… కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యాధునిక టెక్నాలజి అందుబాటులోకి రావడంతో అనేక రంగాల్లో మోసాలు జరుగుతున్నాయి. కాగా పెట్రోల్ బంకుల్లో మోసాలు కొత్తేం కాకపోయినా ఇటీవల ఎక్కువయ్యాయి. పెట్రోల్ బంకుల్లో వాడే చిప్లో వాహనదారుల్ని బురిడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇవి జరిగాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్ తక్కువ వచ్చి మీటర్ మాత్రం కరెక్టుగా చూపించేలా చిప్లు అమర్చినట్టు గుర్తించారు. ...
Read More »Daily Archives: September 7, 2020
ఒకరోజు గడువు పొడిగింపు
డిచ్పల్లి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మరియు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్. లింబాద్రి ఆదేశానుసారం డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన దోస్త్ ఫేస్ – 1 ప్రక్రియను ఒకరోజు పొడిగిస్తున్నట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య నసీం తెలిపారు. దోస్త్ రిజిస్ట్రేషన్ 7 వ తేదీతో ముగుస్తుండగా విద్యార్థుల అభ్యర్థన మేరకు 8 వ తేదీ వరకు దోస్త్ కన్వీనర్ పొడిగించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ...
Read More »వాటిని పాఠ్యాంశాల్లో చేర్చాలి
బీర్కూర్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 గురించి పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. రజాకార్ల అరాచకాలు, ఆకృత్యాలకు గురైన స్థలాల సందర్శన కొరకు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు హన్మాండ్లు యాదవ్, సతీష్, నారాయణ నాగరాజు ...
Read More »విమోచన దినోత్సవాన్ని విస్మరించారు…
ఆర్మూర్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ, ఆర్మూరు మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ను కలిశారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు మాయమాటలు ...
Read More »గిరిజన ఆవాసాలను గుర్తించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం గిరివికాస్ పథకంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటివరకు గుర్తించిన 52 విద్యుత్ మోటార్ల బోర్ డ్రిల్లింగ్ యూనిట్స్కు గాను 32 యూనిట్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 20 యూనిట్లు ప్రోగ్రెస్లో ఉన్నవని, ఎంపీడీవోల ద్వారా గిరిజన ఆవాసాలను గుర్తించి పాపులేషన్ బట్టి మండలానికి రెండు యూనిట్స్ చొప్పున ...
Read More »ప్రయివేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలి
బాన్సువాడ, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ నియోజవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. కరోనా లాక్డౌన్తో ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆదుకోవాలని వినతి పత్రం అందించారు. భాస్కర్రెడ్డి స్పందిస్తూ బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేలా ప్రైవేట్ విద్యా సంస్థలతో చర్చించాలని ...
Read More »