కామారెడ్డి, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ ఆఫీస్ ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా అన్ని కార్యాలయాలు దస్త్రాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. కలెక్టరేట్లోని జనహిత భవనంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఈ ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా దస్త్రాల పరిష్కరిస్తున్న తీరును ఆయన సమీక్షించారు.
నిర్ణీత సమయంలో పారదర్శకంగా ఫైళ్లను పరిష్కారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021