నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19వ తేదీ శనివారం నిజామాబాద్ నగరంలోని అన్ని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద నెలవారి మరమ్మతులు నిర్వహిస్తున్నట్టు ఏ.డి.ఇ. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
Read More »Daily Archives: September 18, 2020
త్వరగా పూర్తిచేయాలి… మళ్ళీ వస్తా…
సిరికొండ, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరికొండ మండలం గడ్కోల్, సిరికొండ గ్రామాలలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెలాఖరు నాటికి రైతు వేదికలు ప్రారంభించు కోవాలని, పని ఫాస్ట్గా జరగాలన్నారు. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకతి వనాలు, హరితహారం పనులు పరిశీలించారు. గడ్కుల్ వైకుంఠ దామంలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడ్కుల్లో వైకుంఠధామం బాగుందని సర్పంచ్ని అభినందించారు. విలేజ్ పార్కు, రైతు ...
Read More »పనుల్లో అలసత్వం వహిస్తే బిల్లులు నిలిపివేస్తాం
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కౌలాస్ నాలా, నిజాంసాగర్ ప్రాజెక్ట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ పరిశీలించారు. ప్రాజెక్టులోని నీటి సామర్థ్యం వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ బన్సీలాల్, బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఎ.ఈ.శ్రీనివాస్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. అలాగే నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో రైతు వేదిక భవన నిర్మాణం పనులను కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి ...
Read More »ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న పంట వివరాలను, ఇళ్ల వివరాలను, రోడ్ల వివరాలను అధికారులు సేకరించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శుక్రవారం బిచ్కుంద మండలం కుర్ల, సెట్టూర్ గ్రామాలలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, పెసర పంటలు జిల్లా కలెక్టర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండేతో కలిసి పరిశీలించారు. అనంతరం బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ...
Read More »రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆర్డినెన్సులు తెచ్చారు
బోధన్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగానికి నష్టం కలిగింగే బిల్లులను పార్లమెంట్లో పెట్టి ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా (ఎఐకేఏంఎస్) అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కే.రవి మాట్లాడుతూ వ్యవసాయం రాష్ట్రాల పరిదిలోనిదని కాని మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు సంబందం లేకుండా ఆర్డినెన్సులను తెచ్ఛిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని పార్లమెంట్లో పెట్టొద్దని, దేశ వ్యాప్తంగా రైతాంగం వ్యతిరేకిస్తూన్నా మోడి నాయకత్వంలోని బీజేపీ ...
Read More »నెలాఖరు వరకు పూర్తిచేయాలి
ధర్పల్లి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్ గ్రామంలో పల్లె ప్రగతి పనులు నెల ఆఖరి వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా ఓనాజిపేట్ గ్రామంలో రైతు వేదికలు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకతి వనం, హరిత హారం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు చాలా బాగున్నాయని అభినందిస్తూ ఇక ముందు కూడా ఇలాగే మెయింటైన్ చేయాలని, గ్రామంలో కొబ్బరి, పగోడా ...
Read More »పరీక్షలు రాసే విద్యార్థులకు అధికారుల సూచనలు
డిచ్పల్లి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలోని బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్) కోర్సులకు చెందిన చివరి (ఆరవ) సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్లకు చెందిన (2016 – 2017 బ్యాచ్ విద్యార్థులకు మాత్రమే) బ్యాక్ లాగ్ పరీక్షలను కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి ఈ నెల 22 వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరు చేయించారు. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన గుర్రపు సాయిలుకి 1 లక్ష 50 వేలు, జక్రాన్ పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్కి 13 వేల చెక్కు అందజేశారు. డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన గంగ మల్లుకి 10 వేలు మండల అధ్యక్షుడు ...
Read More »సమ్మె వాయిదా
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా డి.ఎం.ఈ, వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, థర్డ్ పార్టీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికై శుక్రవారం నుండి నిరసనలు, ధర్నాలు, 22వ తేదీన సమ్మెకై తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) పిలుపుని ఇవ్వడం జరిగిందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏఐటియుసి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ...
Read More »