నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్ జిల్లా లోకల్ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలించడానికి జనరల్ అబ్సర్వర్గా నియమితులైన కమిషనర్ మరియు రిజిస్ట్రార్, సహకార శాఖ, తెలంగాణ ప్రభుత్వం వీర బ్రహ్మయ్య నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఉన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉన్నచో సాధారణ ఎన్నికల పరిశీలకుల ఫోన్ నెంబర్ 9491007423 కి తెలియ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ ...
Read More »Daily Archives: September 28, 2020
చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల హెడ్స్ లూస్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు చిరుత సంచరించడం పట్ల భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం జీవాలను జీవలదారులు మేపేందుకు తీసుకుని వెళుతుంటారు, చిరుతపులి సంచరించడం పట్ల జీవలదారులు సైతం భయాందోళనలకు చెందుతూ జీవాలను మేపుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి ...
Read More »నిజాంసాగర్లో 1396.64 అడుగుల నీటి మట్టం
నిజాంసాగర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకు గాను 1396.64 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 8.135 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్కు 6914 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల గాను, 522.425 మీటర్ల నీటి మట్టం, అలాగే 29.917 టీఎంసీలకు గాను 23.705 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు ...
Read More »ఎవరెన్ని మొక్కలు నాటాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలు తమ లక్షాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. తన చాంబర్లో సోమవారం హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ఐదు లక్షల ఈత మొక్కలు నాటాలని, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 3.60 లక్షల మొక్కలు నాటాలని సూచించారు. డిఆర్డిఓ ఆధ్వర్యంలో 12 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. నీటిపారుదల శాఖకు 25 వేలు, పశుసంవర్ధక శాఖ ...
Read More »30 లోగా పూర్తి కావాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఫోన్ ఇన్ ద్వారా రైతు వేదికల భవనాల నిర్మాణంపై మండల వారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు వేదికల భవనాల చుట్టూ మొక్కలను నాటాలని సూచించారు. అక్టోబరు 1న జరిగే సమావేశానికి అధికారులు రైతు వేదిక భవనాల ఫోటోలతో సహా నివేదికలతో ...
Read More »ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాధలు, నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు పదవ తరగతి ఉత్తీర్ణత పొంది పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయని వారికి దుర్గాబాయి దేశముఖ్ టెక్నికల్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. ఉచితంగా ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. అర్హత గల వారు మండల విద్యాధికారి, తహసిల్దార్ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన విభాగం అధికారికి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అవకాశాన్ని జిల్లాలోని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More »కామారెడ్డిలో 22 పోలింగ్ కేంద్రాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 9 న పోలింగ్, 12న లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత ఉన్న ఓటర్లందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ...
Read More »తెరాసలోకి ఎంపిటిసి పార్వతి
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని జహీరాబాద్ ఎంపీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మండల అడివిలింగాల ఎంపీటీసీ బత్తుల పార్వతి కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బి.బి పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో కండువాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ నాయక్, సొసైటీ వైస్ చైర్మన్ మత్తమాల-ప్రశాంత్ గౌడ్, అదిమూలం సతీష్, నాగం సురేందర్, శివగౌడ్ ఉన్నారు.
Read More »మునిసిపల్ వాహనాలకు అందించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాఖహర, మాంసాహరాల నుండి వచ్చే వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పడవేయడం వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కావున అట్టి వర్గాలు మునిసిపల్ వాహనాలకు అందించి పట్టణాన్ని పరిశుభ్రముగా ఉంచి కామారెడ్డి పట్టణాన్ని స్వఛ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దాలని రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఖాదర్ స్వచ్చ భారత్ మిషన్ నిపుణులు మునిసిపల్ సలహాదారులు, హైదరాబాద్ వారన్నారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ చైర్ పర్సన్, కమీషనర్ ఆదేశానుసారము రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఖాదర్ స్వచ్చ ...
Read More »నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలి
బోధన్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికుల సర్వీసు 10 సంవత్సరాలు పూర్తి అయీ, 50 సంవత్సరాలు వయస్సు నిండినటు వంటి వారికి 10వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం బోధన్ పట్టణంలోని సరస్వతినగర్లో జరిగిన పట్టణ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల నుండి కట్ చేసిన పీఎఫ్ నుండి రాజీనామా చేసినప్పుడు కార్మికుల వాటా మాత్రమే ...
Read More »