నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, డ్రాప్ బాక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి నారాయణ రెడ్డి. శనివారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో పోస్టల్ బ్యాలెట్, డ్రాప్ బాక్స్ పరిశీలించిన అనంతరం ఏజెంట్ల ముందు డ్రాప్ బాక్స్ సీల్ చేయాలని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకున్నవారు ఫామ్ 12 లో దరఖాస్తు పెట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ...
Read More »Daily Archives: October 3, 2020
పనుల్లో వేగం పెంచాలి
నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బైపాస్ రోడ్డు దుబ్బాలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శనివారం సందర్శించారు. బైపాస్ రోడ్లోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ సందర్శించిన అనంతరం అధికారులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని, దసరా కన్నా ముందే పనులు పూర్తి కావాలని సూచించారు. పనుల పురోగతి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు రావడం వలన కొంత ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం పనులు స్పీడ్ అయినవని అధికారులు తెలిపారు. రోడ్డు వర్క్, ...
Read More »కోవిడ్ ఫ్రంట్లైన్ వర్కర్స్కు ఉచితబెడ్ సదుపాయం
నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ ఫ్రంట్ లైన్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారందరికి తమ ఆసుపత్రిలో ఉచితబెడ్ సదుపాయం కలిగిస్తున్నట్లు చందమామ హాస్పటల్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిలోజినాయక్ శనివారం తెలిపారు. రిపోర్టర్స్, పోలీస్, మునిసిపల్ వర్కర్స్, ఆశా వర్కర్స్, పి.హెచ్.సిలో విధులు నిర్వహించే డాక్టర్లు, నర్సులు, గ్రామ పంచాయతీ పారిశుద్ద కార్మికులు కరోనాను అంతం చేయడానికి ముందుండి పోరాడుతున్నారని గుర్తుచేశారు. అందుకే వారికి కరోనా అధికంగా సోకే ప్రమాదమున్నందున్న వారందరికి తమ ...
Read More »అత్యవసర సమయంలో రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెట్ సంగెం గ్రామానికి చెందిన రామ గౌడ్ 70 సంవత్సరాల వద్ధునికి ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరముందని కామారెడ్డి జిల్లా రక్త దాతలు వాట్సప్ గ్రూప్ నిర్వాహకులు బొనగిరి శివ కుమార్కు వారి కుటుంబ సభ్యులు ఫోన్లో సంప్రదించారు. సేవ దక్పథంతో ఓ పాజిటివ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శివ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికి 28 వ సారి రక్తదానం చేసినట్టు తెలిపారు. కరోన సమయంలో ...
Read More »మోడీ రైతు పక్షపాతి
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా కుమారి అరుణ తార నియమించబడ్డ తరువాత జిల్లా కేంద్రానికి మొదటి సారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజారెడ్డి గార్డెన్స్లో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి అతిథిగా విచ్చేసిన బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి మాట్లాడుతూ కొలువుల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ కుటుంబానికి ...
Read More »