కామారెడ్డి, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డి పట్టణంలో కోవిడ్ 19నివారణకు, నియంత్రణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు గురించి విస్తతంగా ప్రచారం చేశారు. కాకతీయ నగర్, విద్యానగర్, దేవనపల్లిలో మాస్కులు పంపిణీ చేశారు.
డిఎం హెచ్వో డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచనలను అనుసరించి డిప్యూటి డిఎం అండ్ హెచ్వో నాగరాజ్, సంజీవరెడ్డి, ఎం.రాణి ప్రచారం చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021