కామారెడ్డి, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, రైతుల ఖాతాల్లో డబ్బులువెంటనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
The following two tabs change content below.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021