రెంజల్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే చట్టాలను చేసి రైతులను కష్టాల పాలు చేస్తున్న ప్రభుత్వానికి రైతులే సరైన బుద్ధి చెప్పి కూల్చి వేస్తారని, తస్మాత్ జాగ్రత్త అని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ హెచ్చరించారు. శనివారం రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశానికే కాక ప్రపంచానికి నాగరికతను వ్యవసాయాన్ని 200 సంవత్సరాల పరాయి పాలనలో ప్రాధాన్యత ఇవ్వకుండా నల్లమందు ను పండించాలని ఒత్తిడి ...
Read More »Daily Archives: November 21, 2020
విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, పంట నష్ట పరిహారం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పద్మ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కాగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్, సిపిఎం ...
Read More »నవంబర్ 26 వరకు గడువు పొడిగింపు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ కోర్సుల్లో చేరడానికి చివరి తేది నవంబర్ 26 వరకు పొడిగించినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన ...
Read More »టీం వర్క్ తోనే విద్యా ప్రమాణాల మెరుగుదల
అధ్యాపకుల సమావేశంలో వైస్ ఛాన్స్లర్ నీతూ ప్రసాద్ డిచ్పల్లి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొట్టమొదటి సారిగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి శనివారం ఉదయం విచ్చేసిన ఉపకులపతి, సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారిణి నీతూ కుమారి ప్రసాద్కు రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఘన స్వాగతం పలికారు. పచ్చని మొక్కను, మేలైన శాలువా, చిరు జ్ఞాపిక, రంగు రంగుల పుష్పగుచ్చం వీసీకి అందజేశారు. మొదటగా వీసీ తన చాంబర్కు వెళ్లి కొద్ది సేపు కూర్చొని, అనంతరం డైరెక్టర్ ఆచార్య కనకయ్య ఆధ్వర్యంలో అకడమిక్ ఆడిట్ ...
Read More »కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలి
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లత తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుండి మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పరీక్షలు ప్రతి పిహెచ్సిలో 25 జరిగే విధంగా చూడాలని ప్రతి ఒక్కరు మాస్కులు దరించేవిధంగా, సోషల్ డిస్టెన్స్, శానిటేషన్ వాడాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ...
Read More »ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శంకర్ భవన్, చైతన్య పబ్లిక్ స్కూల్ కేంద్రాలలో శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్బంగా నమోదు కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు, నమోదు ప్రక్రియ, ఏ రకమైన ఫారాలకు వస్తున్నారో బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే ...
Read More »అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శిశు గహ, బాల సదన్ గహాల్లో గల అనాధ పిల్లలను జాగ్రత్తగా, బాధ్యతతో చూసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశు గహ, బాలసదన్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం, వారి మంచిచెడ్డలు, గహాల్లో వారికి అందిస్తున్న భోజనం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేని అనాధలైన పిల్లలను మీరే తల్లిదండ్రులు అనుకొని వారికి ...
Read More »