నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెలలో కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నందున అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం మండల అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఎంఈఓలు, ఏపిఓలు, విద్యుత్తు, ఎంపిఓలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్ వాక్సిన్, నర్సరీలు, హరిత హారం, క్రిమిటోరియం, డ్రైయింగ్ ప్లాటుఫామ్స్, లేబర్ టర్నౌట్, ఎన్ఆర్ఇజిఎస్లపై సమీక్ష చేశారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వారిని చాలా జగ్రతగా మానిటర్ ...
Read More »Daily Archives: January 6, 2021
కళాశాల భూముల విషయంలో దాగుడు మూతలు
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను కబ్జా చేస్తున్న వారికి సపోర్టు చేస్తున్న ఏడి శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలని బిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.ఎన్ఆజాద్ డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల్ని కొంతమంది కామారెడ్డికి చెందిన వాళ్లు తెర మీద ఉండి తెర వెనకాల మిగతా వాళ్ళ నుండి కబ్జాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో అనేకసార్లు విద్యార్థి సంఘాలుగా పోరాడమన్నారు. కబ్జాలు ఎక్కడ జరుగుతున్నాయో ...
Read More »నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాడతాం
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మునిసిపల్ కార్యాలయం ముందు కేంద్రం ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని 6 వ రోజు దీక్ష కొనసాగించారు. దీక్షలో కూర్చున్నవారు సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి రాజిరెడ్డి, సిపిఐ కార్యవర్గ సభ్యులు మంద రాజమణి, ఎర్ర నర్సింలు, మల్లేష్, రాజాగౌడ్, భీమయ్య, లక్ష్మి, భీమయ్య, రాజు, ఖాసీం మరియు సిపిఐ, ...
Read More »వంతెన పనులు వేగవంతం చేయాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో ఆర్అండ్బి అధికారులతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి పనులతో పాటు ఆ శాఖ పరిధిలో ఉన్న ఇతర నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ కొంత పెండింగ్ ఉన్నందున రైల్వే ...
Read More »నెలాఖరుకల్లా కారుణ్య నియామకాలు
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కారుణ్య నియామకాలు జనవరి 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్లో ప్రమోషన్లు, కారుణ్య నియామకాలపై ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రమోషన్ ద్వారా చేయాలన్నారు. నిజామాబాద్ నోడల్ డిస్ట్రిక్ట్ కాబట్టి జిల్లా అధికారులు నోడల్ జిల్లా అధికారులు అవుతారని ...
Read More »కలెక్టర్ కార్యాలయం ముందు బస, నిరసన…
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని అతి పెద్ద ప్రభుత్వ కాలేజీ అయినటువంటి గిరిరాజ్ కళాశాలలో జనవరి 4 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన అధికారులు వాటికి సంబంధించిన సంక్షేమ హాస్టళ్లను మాత్రం ప్రారంభించలేదని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బస చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయమై విద్యార్థి సంఘాలు కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినప్పుడు ...
Read More »