కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం, కొండాపురం గ్రామ పంచాయతీ షేర్ శంకర్ తండా సర్వేనెంబర్ 278, 279 లోని ప్రభుత్వ భూములను ఐదుగురికి అక్రమ పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరీలో రాజంపేట తహశీలుదారు కె.మోతీసింగ్ను సస్పెండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసిల్దార్ నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన పట్టాదారు పాసు బుక్కులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- జిల్లా కలెక్టర్కు సన్మానం - January 19, 2021
- విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేయాలి - January 19, 2021
- వృద్ధురాలికి రక్తదానం - January 19, 2021