నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ధాన్యాగారంగా ప్రఖ్యాతి గాంచినదని ముఖ్యంగా నిజామాబాద్ పసుపు పంటకు విశేష ప్రాధాన్యత ఉన్నదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక వంశీ ఇంటర్నేషనల్లో ఎక్సెల్ ఇండియా పత్రిక ఆధ్వర్యంలో లీడర్షిప్ మీట్ – నిజామాబాద్ గ్రోత్ ఎజెండా 2021 అనే అంశంతో నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అతిథులంతా జ్యోతి ప్రజ్వలన ...
Read More »Daily Archives: January 10, 2021
నివేదికలు సిద్ధం
కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ప్రగతి భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించబోయే జిల్లా కలెక్టర్ల సదస్సుకు సంబంధించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధరణి, కొవిడ్-19 వ్యాక్సినేషన్, హరితహారం, నర్సరీల ద్వారా మొక్కల పెంపకం, విద్యాశాఖ అంశాలకు సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తన క్యాంపు కార్యాలయంలో రూపొందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి చంద్రమోహన్ రెడ్డి, ...
Read More »