నిజామాబాద్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 13న ఉదయం 6 గంటలకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్ తెలిపారు. ఉదయం 6 గంటలకు భోగిమంటలతో కార్యక్రమం మొదలవుతుందని, తెలంగాణ జాగతి జిల్లా అధ్యక్షులు అవంతి పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుందన్నారు.
కార్యక్రమానికి జిల్లా, నగరంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ, కొట్టూరి నర్సింలు, అపర్ణ, పులి జైపాల్, మురళి, సాయికష్ణ, హరీష్ యాదవ్, కుల్దీప్, గోపాల్, విక్కీ, రంజిత్, ఆకాష్ వసంత, సాయి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021