నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ పై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో టీఎస్ఎస్ఐ పాస్ జిల్లా ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద మంజూరు చేసిన ఎస్సి పెట్టుబడి సబ్సిడీ కింద మైక్రో యూనిట్స్ ఎస్సీ 12 పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ కింద రవాణా రంగంలో మోటార్ క్యాబ్ ...
Read More »Daily Archives: January 18, 2021
తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న పాడి రైతన్నకు బకాయి పడిన ప్రోత్సాహక సొమ్ము జనవరి 2019 నుండి ఏప్రిల్ 2020 వరకు మొత్తం 16 నెలలకు గాను 3 కోట్ల 51 లక్షల రూపాయల పాడి లబ్ది సొమ్మును మొత్తం పాడి రైతన్న ఖాతాలలో నేరుగా జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక పాడి లబ్ది విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ...
Read More »వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని బైక్ ర్యాలీ
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతుకూలి సంఘం (ఏఐకెఎంఎస్) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీపు జాత, బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీని ఏఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చేల రంగయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని, మోదీ సర్కారుకు అంబానీ, అదానీలపై ఉన్న ప్రేమ, రైతులపై లేకపోవడం బాధాకరం ...
Read More »731 మందికి వ్యాక్సినేషన్
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 14 కేంద్రాల ద్వారా 731 మందికి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంపై మాట్లాడారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ప్రారంభించిన 6 కేంద్రాలతోపాటు మరో ఎనిమిది కలిపి మొత్తం 14 కేంద్రాలలో సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని 731 మందికి వ్యాక్సిన్ వేశారని ఎటువంటి రియాక్షన్లు లేవని ...
Read More »స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
డిచ్పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరీక్షల నియంత్రణా విభాగం ఆధ్వర్యంలో కొవిద్ -19 నిబంధనలను అనుసరించి డిగ్రీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యూయేషన్ సెంట్రల్ లైబ్రరీ (విజ్ఞాన సౌధ) సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. మొదటగా ఫాకల్టీ ఆఫ్ సైన్స్, కామర్స్, సోషల్ సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు వివిధ డిగ్రీ కళాశాలల నుంచి దాదాపు ...
Read More »వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్సపల్లి పిహెచ్సిలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్స్, సదుపాయాలు పరిశీలించారు. ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేశారు. ఎవరికైనా సమస్య వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, వైద్య సిబ్బంది ఎంతవరకు తయారుగా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్, వాటర్ సౌకర్యము, యాంటీ రియాక్షన్ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. అనంతరం వ్యాక్సిన్ ...
Read More »రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడమే ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ ఏర్పాటుచేసిన బ్యానర్ లాంచ్ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. 18 జనవరి నుండి 17 ఫిబ్రవరి వరకు నెల రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా సేవ్ చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ...
Read More »పెండింగ్ మ్యుటేషన్ల ప్రతిపాదనలో జాగ్రత్తగా పంపండి
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లను క్లియర్ చేయడానికి ప్రతిపాదించే వివరాలు జాగ్రత్తగా చూసి పంపాలని తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా తాసిల్దార్లు ఆర్డీవోలతో పెండింగ్ మ్యుటేషన్ల క్లియరెన్స్పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 ఏ లో నిర్దేశించిన ఆదేశాల ప్రకారం వివరాలు సమర్పించాలని రికార్డులు సరి చూసుకోవాలని రైతులు సమర్పించిన వివరాలను కూడా పరిశీలించాలని ...
Read More »కొనసాగుతున్న ఎం.ఎడ్., ఐఎంబిఎ పరీక్షలు
డిచ్పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో ఎం.ఎడ్., ఐఎంబిఎ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 19 నమోదు చేసుకోగా 19 హాజరు, ఎవ్వరు గైరార్ కాలేదని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఐఎంబిఎ మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 6 నమోదు చేసుకోగా 6 హాజరు, ఎవ్వరు ...
Read More »బాధితునికి ఆర్థిక సహాయం అందజేత
గాంధారి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల మొక్కజొన్న కేంద్రం వద్ద ప్రమాదానికి గురైన హమాలీ కుటుంబానికి పలువురు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన కల మల్లేష్ స్థానిక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద హమాలీ పనిచేస్తుండగా ఆర్టీసి బస్సు ఢీకొనడంతో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సొసైటీ చైర్మన్ ఐడీసీఎంస్ డైరెక్టర్ సాయికుమార్, స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్, వీడీసీ చైర్మన్ మల్లేష్ ...
Read More »