కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం.చంద్రకాంత్, అధ్యాపకులు డా.టి.శ్రీనివాస్, శరత్ రెడ్డి, డా.శంకర్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, దేవేందర్ సన్మానించారు. ఇల్చిపూర్, కామారెడ్డి శివార్లలో గల కాలేజీకి చెందిన భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ను కలిసి పూలమొక్క సమర్పించి ధన్యవాదాలు తెలిపారు. ముళ్ళపొదలు, ఆక్రమణలతో కూడిన ప్రాంతంలోని భూముల రక్షణ కోసం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో కమిటీ నియమించి ...
Read More »Daily Archives: January 19, 2021
విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేయాలి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 1 నుండి తొమ్మిదవ తరగతి నుండి డిగ్రీ వరకు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు కావలసిన ఏర్పాట్లు జనవరి 27 వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి విద్యాశాఖ ఎంఈఓలు, కళాశాల ప్రిన్సిపల్స్, ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 నెలల నుండి కళాశాలలు, పాఠశాలలు మూసి ...
Read More »వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డికి చెందిన సరస్వతి (56) సంవత్సరాల వద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసర పరిస్థితుల్లో 3 యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. బిబీపేట మండల కేంద్రానికి చెందిన సంతోష్ సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి యువత ...
Read More »కోవిడ్ టీకా కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే
బోధన్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బోధన్ మండలం సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కేంద్రాన్ని బోధన్ శాసనసభ్యులు ఎండి.షకిల్ ఆమ్మేర్ ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది, ఆరోగ్య కేంద్రం సిబ్బంది 60 మందికీ కోవిషీల్డ్ టీకాలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎండీ. షకిల్ ఆమ్మేర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కరోనా మహమ్మారి నుండీ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామన్నారు. వ్యాక్సిన్ను ...
Read More »నిధుల సద్వినియోగం, సకాలంలో పనులు – ఎంపి ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించడం తోపాటు సకాలంలో అభివద్ధి పనులు పూర్తిచేయాలని దిశా చైర్మన్, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అభివద్ధి, సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 30 రకాల పథకాలకు నిధులు అందజేయడం జరుగుతుందని వాటన్నింటినీ కూడా ...
Read More »రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం
ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టాస్క్ ఫోర్సు పోలీసులు రూ. 50 వేల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిలాల్ కాన్ఫెక్షనరీ లో గుట్కా పట్టుకుని, నిందితుని అరెస్టు చేసినట్టు టాస్క్ ఫోర్సు సిఐ తెలిపారు. సోమవారం అదనపు పోలీసు కమీషనర్ అరవిందబాబు ఉత్తర్వుల మేరకు టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ షాకెర్ అలీ, వారి సిబ్బంది ఆర్మూర్ పిఎస్ పరిధిలోని ఓ చోట అక్రమంగా గుట్కాఉందని విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపినట్టు ...
Read More »