నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020లో క్షయ నియంత్రణలో నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో నామినేషన్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర డబ్ల్యుహెచ్వో ప్రతినిధి డాక్టర్ స్నేహ శుక్ల, రాష్ట్ర ఎసిడయాసిస్ట్ సుమలత మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ నుండి కేవలం నాలుగు జిల్లాలుఎంపిక చేయగా అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం గౌరవంగా ఉందన్నారు. ఇందుకోసం ...
Read More »Daily Archives: February 2, 2021
పోలీసు కుటుంబానికి ఆర్థిక సాయం
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత సంవత్సరం ఆగష్టు 15వ తేదీన సి. హెచ్. రమేష్ పి.సి : 204 పి.యస్ రెంజల్ అనారోగ్యంతో మరణించారు. కాగా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతని కుటుంబానికి నిజామాబాద్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి పోలీస్ కమీషనర్ వరకు తమ జీతం నుండి డెత్ ఫండ్ (ఆర్థిక సహయం) రూపంలో గ చెక్కు 1 లక్ష 23 వేల 200 రూపాయలు మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదనపు పోలీస్ కమీషనర్ ...
Read More »టీయూ అడ్మిషన్స్ డైరెక్టర్, దోస్త్ కో – ఆర్డినేటర్గా డా. సంపత్ కుమార్
డిచ్పల్లి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం స్టాటిస్టికల్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సంపత్ కుమార్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్, దోస్త్ కో – ఆర్డినేటర్గా నియమింపబడ్డాడు. ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం నియామక ఉత్తర్వులను డా. సంపత్ కుమార్కు మంగళవారం అందించారు. ఆయన ప్రస్తుతం నోడల్ (స్టాటిస్టికల్) ఆఫీసర్ గా, స్టాటిస్టికల్ విభాగాధిపతిగా, బిఓఎస్ కూడా ఉన్నారు. ఇదివరకు పరీక్షల నియంత్రణాధికారిగా, అడిషనల్, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణాధికారిగా, సైన్స్ ...
Read More »స్వామికి డాక్టరేట్
డిచ్పల్లి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగపు అకడమిక్ కన్సెల్టెంట్ ఎన్. స్వామికి పిహెచ్. డి. డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్గా కొంతకాలం ఉండి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమింపబడిన డా. సౌడా సవీన్ పర్యవేక్షణలో పరిశోధకులు ఎన్. స్వామి ‘‘కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్ మెంట్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ సెకండరీ స్కూల్ లెవల్ (నిజామాబాద్)’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి ...
Read More »ఎమ్మెల్సీ కవితను కలిసిన కెజీబీవీ వర్కర్స్
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ జీతాల పెంపుదలకై, రెగ్యులరైజేషన్ కై, ఖాళీ భర్తీ తదితర సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్సీ కవితని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్ మాట్లాడుతూ మొత్తం మహిళలతో నడుస్తున్న ఏకైక వ్యవస్థ కేజీబీవీ వ్యవస్థ అని, కానీ కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు, వర్కర్లు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ ...
Read More »ఆధార్ లింకు చేయించుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ సరుకులు పొందుటకు ప్రజలు వారి మొబైల్ నెంబర్కు ఆధార్ నంబర్ లింకు చేయించుకోవాలని ఇ-జిల్లా మేనేజర్ (ఇ`డిఎం) కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ సేవ కేంద్రాలలో, ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోవడానికి నిర్దిస్ట రుసుము 50 రూపాయలు మాత్రమే చెల్లించాలని జిల్లా ప్రజలకు తెలిపారు. రేషన్ బియ్యం తీసుకొనే వారి కోసం ఇంతకు ముందు సంబందిత రేషన్ డీర్ దగ్గర బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రజలు బియ్యం పొందటం ...
Read More »