నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన పనులన్నీ మే చివరికల్లా పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి సెల్ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పనుల అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిడిఎఫ్, ఎస్డిఎఫ్, ఎంపీ లాడ్స్ తదితర నిధులతో మంజూరు చేసిన పనులను ఆలస్యం చేయకుండా, ఇంకా ఎక్కడైనా ప్రారంభం కాకుండా ఉంటే వెంటనే ప్రారంభించి ...
Read More »Daily Archives: February 12, 2021
రెండవ డోసు తప్పక తీసుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్:19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారు 13 ఫిబ్రవరి రోజు రెండవ డోస్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ చివరి రోజున జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఆర్డిఓ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతకుముందు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సిన్ ...
Read More »నిజామాబాద్లో సాంస్కృతిక పోటీలు
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు కోటి వృక్ష అర్చన (హరితహారం) అంశంపై కవి సమ్మేళనం, ఉపన్యాస పోటీ, వ్యాసరచన పోటీ, చిత్రలేఖనం, పాటల పోటీ నిర్వహిస్తున్నట్లు హరిదా రచయిత సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కవి సమ్మేళనం ఫిబ్రవరి 14 ఆదివారం ...
Read More »బోధన్లో కార్మికుల ధర్నా
బోధన్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం బీడీ కార్మికుకులందరికి 2016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) బోధన్ ఏరియా కమిటి ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ మందిర్ నుండి ఆర్డివో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి, కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకి జీవన భృతి కై కార్మికుల అప్లికేషన్లు, మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ...
Read More »అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గమనిక
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉందని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 300 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 28వ తేదీ వరకు చెల్లించవచ్చని, అభ్యర్థులు టిఎస్/ ఏపి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ...
Read More »చెత్త రహిత నగరనికై కృషి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని ఇంద్రపూర్లో ఏర్పాటు చేసిన తడిపొడి చెత్త అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ స్థానిక కార్పొరేటర్ సాయి వర్ధన్ పాల్గొని మాట్లాడారు. తడిపొడి చెత్త నిర్వహణపై మహిళలకు అవగాహన అవసరమని ప్రతి ఇంటి నుండి తడిపొడి చెత్త వేరుగా చేసి మున్సిపల్ కార్మికులకు అందించాలని చెప్పారు. డ్రైనేజీలో, రోడ్లపైన చెత్తను వేయరాదని, పరిశుభ్రమైన వాతావరణం, కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ...
Read More »