నిజామాబాద్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. కాగా దరఖాస్తుల స్వీకరణ 16వ తేదీ మంగళవారంతో ముగిసినట్టు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వచ్చిన దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. 1 .నిజామాబాద్ కార్పొరేషన్ – 7 బార్లకు గాను 23 దరఖాస్తులు 2. ఆర్మూరు మున్సిపాలిటీ – 1 బార్లకు గాను 14 దరఖాస్తులు 3. ...
Read More »Daily Archives: February 16, 2021
విజయ విక్రయ కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో రమేష్ నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృధి సహకార సమాఖ్య లిమిటెడ్ వారి విజయ పాలు – పాల పదార్థాలు కామారెడ్డి జిల్లా పరిధి విజయ విక్రయ కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం ప్రారంబించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ రమణ, పార్టీ అధ్యక్షుడు సాహెబ్, ...
Read More »పల్లె ప్రగతి పనులు వెనకబడితే చర్యలు
నిజామాబాద్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి పనుల్లో వెనుకబాటు కనిపిస్తే సంబంధిత అధికారులపై చర్యలుంటాయని అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించి హరితహారం, ఉపాధి హామీ పథకం పనులపై పు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఒక్క ...
Read More »బి.టి. రోడ్డు పనులకు భూమిపూజ
నిజామాబాద్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని 35, 16 వ డివిజన్ శివాజీ చౌక్, లలిత మహల్ టాకీస్ వద్ద, 49 వ డివిజన్ లతీఫ్ బజార్ వద్ద బి.టి రోడ్డు పనులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక తెరాస నాయకులు పంచారెడ్డి సురేష్, అంకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రారంభం ...
Read More »స్వచ్చంద రక్తదానం అభినందనీయం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్ కుమార్ మంగళవారం స్వచ్చందంగా ముందుకు వచ్చి కామారెడ్డి పట్టణ కేంద్రంలోని వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారని, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన మందుల సంతోష్ కుమార్ను అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.
Read More »మార్క్ఫెడ్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన
నిజామాబాద్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో రూ 63.53 లక్షలతో నిర్మించే మార్క్ఫెడ్ భవన నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంగళవారం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలు అయినప్పటికీ మార్కెట్ కార్యాలయానికి సొంత భవనం లేనందున రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ జిల్లా వాసి మార గంగారెడ్డి కృషి వల్ల భవన నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే ...
Read More »