కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు బండారి రాజిరెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వైద్య కిషన్ రావ్, విలెజ్ పార్టీ అధ్యక్షుడు బాలిరెడ్డి, మాజీ వార్డ్ మేంబర్ రాజిరెడ్డి, మీసాల రమేష్, జంపాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021