ఆర్మూర్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డీకంపల్లి గ్రామంలో ఇటీవల పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి, గ్రామ సభ్యులతో మాట్లాడడానికి విచ్చేస్తున్నటువంటి విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్ సుభాష్ చందర్ని డీకంపల్లి చేరుకోకుండ మార్గ మధ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం 4 వ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారితో పాటు ఆర్మూర్ విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసు అరెస్ట్ చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021