బోధన్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బోధన్ న్యాయవాదులు గుంజపడుగకు బయల్దేరారు. అతి క్రూరంగా నరికి హత్య చేయబడిన న్యాయవాద దంపతులైన వామన్ రావ్ మరియు నాగమణిలను హత్య చేసిన కిరాతకులను వెంటనే ఉరిశిక్ష వేసి, న్యాయవాద పరిరక్షణ చట్టం, తెచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
వామన్రావు కుటుంబీకులకు సంఫీుభావం తెలుపుటకు బోధన్ న్యాయవాదులు మొహమ్మద్ మోహిమూద్, అర్జున్ రాండర్, ఈశ్వర్, సమ్మయ్య, వాజీద్ హుస్సేన్, రవీందర్, ఖాసీం బాషా, రాహుల్, ధర్మయ్య, అజయ్, కోటేశ్వరరావు, అరిఫుద్దీన్, మోహన్ కుమార్ బయల్దేరి వెళ్ళారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021