కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్న సునీల్ నాయక్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన ఘనత కెసిఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అబద్ధపు ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ...
Read More »Daily Archives: April 2, 2021
కామారెడ్డిలో కరోన డేంజర్ బెల్స్…
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి ఆర్టిపిఎస్, రాండమ్ రిపోర్ట్స్లో జిల్లాలో 93 మందికి పాజిటివ్ తేలింది. వీటిలో ఒక్క కామారెడ్డి పట్టణంలోనే 45 మందికి పాజిటివ్ వచ్చింది. భౌతిక దూరం, సానిటైజర్ వాడకం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More »కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పోచారం భాస్కర్రెడ్డి
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం దేశాయిపేట ప్రాధమిక సహకార సంఘం పరిదిలోని రాంపూర్ తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ యాసంగిలో మద్దతు ధరతో ప్రభుత్వం ఆద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలుకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్కి రైతుల తరుపున ధన్యవాదాలు తెలిపారు. రైతు కష్టాలు తెలిసిన మనిషి కాబట్టే రైతులకు రందీ ...
Read More »ఎస్ఆర్ఎస్పిలో ఆరుగురు గల్లంతు
ఆర్మూర్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం పోచంపాడ్ విఐపి పుష్కర ఘాట్ వద్ద గుత్ప గ్రామం మాక్లూర్ మండల వాసి సూర నరేష్ కొడుకు పుట్టు వెంట్రుకలు తీయుటకు వచ్చి గంగ స్నానాలు చేయుటకు దిగిన ముగ్గురు పిల్లలు నదిలో కొట్టుకు పోతుండగా వాళ్ళ బంధువులు ముగ్గురు దిగి రక్షించడానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయారు. గల్లంతయిన వారిలో జీలకర్ర సురేష్ (40), జీలకర్ర యోగేష్ (16) వీరిద్దరు తండ్రి కొడుకులు, డీకంపల్లికి చెందినవారు. బొబ్బిలి శ్రీనివాస్ (40), బొబ్బిలి ...
Read More »