హైదరాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు పాఠశాలల సిబ్బందికి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. నెలకు రూ.2 వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్ దుకాణాల ద్వారా 25 కిలోల బియ్యం అందివ్వాలని సీఎం నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్ అకౌంట్ ...
Read More »Daily Archives: April 8, 2021
కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి
బోదన్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో కోవిడ్ 19 నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాలని బోధన్ టౌన్ పరిధిలోని బస్టాండ్, అంబెడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, ఫ్రూట్ మార్కెట్, దుకాణ యాజమానులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బోధన్ టౌన్ సిఐ రామన్, పోలీస్ కళాబృందం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read More »డ్రైవర్ కావలెను
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షులుగా గల నియామకాల కమిటీ ద్వారా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పంపిణీ చేయబడిన సంచార రక్త సేకరణ వాహనంలో పనిచేయటానికి అనుభవం గల వైద్యుడు, డ్రైవర్ పోస్టులకు ఔట్సోర్సింగ్ పద్దతిలో పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబిబిఎస్ పూర్తిచేసి రక్తసేకరణ, వర్గీకరణ మొదలైన అంశాలలో అనుభవంగల వైద్యులు అర్హులని, వైద్యుని నెలసరి భత్యం రూ. ...
Read More »వాక్సినేషన్ కేంద్రాలు పెంచాలి
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కేంద్రాలలో వాక్సినేషన్ పాయింట్స్ పెంచాలని, 45 సంవత్సరముల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సెల్ కాన్ఫరెన్సు ద్వారా పిహెచ్సి, సిహెచ్సి వైద్య అధికారులు, స్టాటిస్టికల్ ఆఫీసర్లతో కరోనా పరీక్షలు, ట్రేసింగ్, వాక్సినేషన్పై ఆరోగ్య కేంద్రాల వారిగా సమీక్షించారు. ఎర్రపహాడ్ ఆరోగ్య కేంద్రం వాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించినందుకు వైద్య సిబ్బందిని అభినందించారు. వాక్సినేషన్ నిజాంసాగర్ ...
Read More »మోర్తాడ్లో కుంటను మింగిన పెద్దలు
మోర్తాడ్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలో పంట పొలాలకు సాగునీరు అందించే ఇప్ప కుంటను గ్రామానికి చెందిన కొందరు రైతులు గత కొన్నాళ్ల నుండి కబ్జా చేసుకొని పంటలు పండించుకుంటున్నప్పటికీ రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన ఇప్ప కుంటను ప్రభుత్వ అధికారులు చూసి కూడా చూడనట్టుగా వ్యవహరించడం ఏమిటని ప్రజలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ...
Read More »