బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్కు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం బాన్సువాడ మండలం దేశాయిపేటలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనం, రైతు వేదిక భవనం, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార ...
Read More »విజయ విక్రయ కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో రమేష్ నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృధి సహకార సమాఖ్య లిమిటెడ్ వారి విజయ పాలు – పాల పదార్థాలు కామారెడ్డి జిల్లా పరిధి విజయ విక్రయ కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం ప్రారంబించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ రమణ, పార్టీ అధ్యక్షుడు సాహెబ్, ...
Read More »పెన్సిల్పై సేవాలాల్ సూక్ష్మ చిత్రం
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన జీవన్నాయక్ పెన్సిల్ మొనపై చెక్కిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సూక్ష్మ చిత్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్కి బహుకరించారు. జీవన్నాయక్ పనితీరును మెచ్చిన జిల్లా కలెక్టరు భవిష్యత్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అభినందించారు.
Read More »స్పీకర్కు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 73వ జన్మధినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ అధికార నివాసంలో మంత్రి వేముల స్పీకర్కి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎంఎల్సి వీజీ గౌడ్, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా ...
Read More »గోదాం నిర్మాణానికి రుణ మంజూరు పత్రాలు
బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నాబార్డు ఏం.ఎస్.సి స్కీం ద్వారా ఎన్నికయిన ప్రాధమిక సహకార సంఘాలకు గోదాం నిర్మాణమునకు రుణ మంజూరు పత్రాలను సంబంధిత చైర్మన్లకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో గజానంద్, డీసీసీబీ డైరెక్టర్లు కిష్ట గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, సంగ్రామ్ నాయక్, ఆనంద్, శంకర్, లింగయ్య, చైర్మన్లు గంగా రెడ్డి, గంగారాం, కార్తిక్ రెడ్డి, గోవర్ధన్ ...
Read More »అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణం మరియు బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, దేశాయిపేట, పోచారం గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ముందుగా తాడ్కోల్ గ్రామంలోని అంబేడ్కర్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం బాన్సువాడ పట్టణంలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని పరిశీలించి నిర్మాణ పనులపై ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం దేశాయిపేట గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించి, నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ...
Read More »చెక్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్, మంత్రి
బాన్సువాడ, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సభాధ్యక్షతలో రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేము ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ...
Read More »చెక్ డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ సమీపంలో మంజీర నదిపై నూతనంగా నిర్మించే చెక్ డ్యాం నిర్మాణ స్థలాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మంజీర నదిపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు చెక్ డ్యాం ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, బీర్కుర్ వద్ద రూ. 28 కోట్లతో నిర్మించే చెక్ డ్యాం పనులకు గురువారం శంకుస్థాపన చేసి పనులను ...
Read More »అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ముందుగా నూతన పురపాలక భవనం స్థలం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడను, పాత అంగడి బజారులో నిర్మిస్తున్న నూతన చేపల మార్కెట్ను పరిశీలించారు. పనులు త్వరితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎర్రమన్ను కుచ్చ కాలనీలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను ...
Read More »వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్రెడ్డి
బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వ నిధులు రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న హనుమాన్ వ్యాయామశాల, కల్యాణ మండపాన్ని పరిశీలించి నాణ్యతలో లోటు లేకుండా, సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్కి తెలిపారు. కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ ...
Read More »నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ నీటి పారుదల శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా చీఫ్ ఇంజినీర్ టి. శ్రీనివాస్తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నూతన చీఫ్ ఇంజినీర్గా మరియు బాన్సువాడ ఇంచార్జ్ ఎస్.ఈ.గా నియమితులై ఛార్జి తీసుకున్న టి. శ్రీనివాస్ని శాలువతో సత్కరించి, వారికి స్వాగతం పలికారు. డివిజన్లో వారికి అన్ని విధాలుగా రాష్ట్ర శాసన ...
Read More »శ్రీనివాసుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
బాన్సువాడ, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠ ఏకాదశి సందర్బంగా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్బంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని చిన్న తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఉత్తర ముఖ ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని అశీసులు ప్రజలందరిపైన ఎల్లప్పుడు ఉండాలని, కరోనా ...
Read More »శాంతి, ప్రేమను బోధించిన శాంతి దూత యేసు క్రీస్తు
బాన్సువాడ, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్బంగా చర్చ్ ఫాథర్లు మరియు క్రైస్తవ సోదరి, సోదరమణుల ఆహ్వానం మేరకు చర్చ్ ఆఫ్ దక్షిణ ఇండియా సంఘం – మెదక్ అధ్యక్షమండలం బాన్సువాడ ఫాస్టరేట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చేసిన ప్రార్ధనలో పాల్గొని రాష్ట్ర క్రైస్తవ సోదరి, సోదరమణులకు క్రిస్మస్ ...
Read More »36 మంది లబ్ది దారులకు చెక్కుల పంపిణీ
బాన్సువాడ, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బాన్సువాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎస్.సి, ఎస్.టిలోని 36 మంది లబ్ధిదారులకు రూపాయలు 20 లక్షల 2 వేల 320 ల చెక్కులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నీరజ వెంకట్ రామ్ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంపీడీఓ యావర్ హుస్సేన్ సూఫీ, ఎమ్ఆర్ఓ గంగాధర్, మండల సర్పంచుల సమాఖ్య ...
Read More »గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ
బాన్సువాడ, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. హాంగర్గ ఫారం గ్రామంలో నూతనంగా రూ. 20 లక్షల నిధులతో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భూమి ...
Read More »రైతు సేవా కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల హెగ్డోలి గ్రామంలో నూతనంగా స్థాపించిన ”ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని సేవాకేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అగ్రికల్చర్ డిఏఓ గోవిందు, ఏఓ, సర్పంచ్ వెంకా గౌడ్, ఎంపీపీ సునీత శ్రీనివాస్, జడ్పీటీసీ శంకర్ పటేల్, కోటగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, ...
Read More »అంగన్వాడి భవనం ప్రారంభం
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం, కొయ్యగుట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం కొయ్యగుట్ట గ్రామంలో రూపాయలు 6.50 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని సర్పంచ్ కోమలిభాయ్, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించిన భాస్కర్ రెడ్డి పిల్లలకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ...
Read More »బిజెపిలోకి నాచుపల్లి యువకులు
బాన్సువాడ, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు అరుణతార పాల్గొని పార్టీ జండా ఆవిష్కరించారు. అనంతరం యువతను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని విస్తరింపజేసి బాన్సువాడ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జండా ఎగరవేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చిదురా సాయిలు, మండల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్, ...
Read More »బాన్సువాడ ప్రజల కోసం…
బాన్సువాడ, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో ప్రజలకోసం ఆధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిని అభివద్ధి చేస్తూనే ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలను అందిస్తూ అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదుకోవాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది శాలువాతో భాస్కర్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ...
Read More »మినీ ట్యాంక్ బండ్ వద్ద మరుగుదొడ్లు ప్రారంభం
బాన్సువాడ, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద పట్టణ ప్రజల అవసరాలకోసం నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్కు వచ్చే ప్రజలు, పర్యాటకుల అహ్లాదం కోసం రూ. 20 లక్షల ఖర్చు చేసి తెప్పించిన 24 సీట్ల సామర్ధ్యం కలిగిన అధునాతన బోట్ను పరిశీలించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు ...
Read More »