భీమ్గల్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ...
Read More »భీమ్గల్ బార్ దక్కించుకున్న బద్దం రాకేశ్
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ఒక బారుకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం దరఖాస్తు దారుల సమక్షంలో ప్రగతిభవన్ కలెక్టరేట్లో డ్రా తీశారు. ఇందులో బద్దం రాకేశ్ విజేతగా నిలిచి బార్ దక్కించుకున్నారు. మిగిలిన నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మునిసిపాలిటి, ఆర్మూర్ మునిసిపాలిటీలో నోటీఫై చేయబడిన కొత్త బార్లకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమీషనర్ ఆదేశాల ప్రకారం తర్వాత డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ...
Read More »భక్తులతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట
భీమ్గల్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ...
Read More »చాలా రోజుల తర్వాత స్వామి వారి దర్శనం
భీమ్గల్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబచాల క్షేత్రం 10 వతేదీ శనివారం ఉదయం 9 గంటలకి పున: ప్రారంభం అయింది. చాలా రోజుల తర్వాత దేవస్థానం తెరుచుకోవటంతో భక్తుల తాకిడి పేరుగనుంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 9 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు సానిటైజర్ మరియు సామాజిక ...
Read More »భక్తులకు గమనిక…
భీమ్గల్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింబాద్రి గుట్ట పైన శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయము కేవలము 10 నుండి 65 సంవత్సరముల మధ్య వయసు కల భక్తుల దర్శనాలకై మాత్రమే అనుమతించబడినట్లు దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ సోమయ్య పేర్కొన్నారు. వేరే ఎటువంటి కార్యక్రమమునకు, వంటలు భోజనాలకు అనుమతి లేదని, అతిక్రమించిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని వివరించారు.
Read More »అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
భీమ్గల్, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనరసింహ వైన్స్ యజమాని రాకేష్ చట్టవ్యతిరేకంగా తన ఇంట్లో మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తన సిబ్బందితో వైన్స్ యజమాని ఇంటిపై దాడి చేశారు. 24 ఎంసి మద్యం సీసాలు 375 ఎంఎల్ కలవి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పటికే అమ్ముడుపోయిన మద్యానికి సంబంధించిన డబ్బు 5 లక్షల 50 వేల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకొని భీంగల్ ...
Read More »లింబాద్రి నర్సింహస్వామి దేవస్థానం తరఫున ఆహార వితరణ
భీమ్గల్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్ అన్నదాత కార్యక్రమంలో భాగంగా 350 మంది యాచకులకు, పేదవారికి శనివారం మధ్యాహ్న భోజన వితరణ చేశారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్తో పాటు పురాణిపేట్, బెజ్జోర, రామన్నపేట్, జాగిర్యాల్ గ్రామాలకు 150 మంది కోవిడ్-19 సహాయకులతో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేసినట్టు ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు.
Read More »శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం
భీమ్గల్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్ అన్నదాతల కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు 350 మంది యాచకులకు, పేదవారికి మధ్యాహ్న భోజన వితరణ చేసినట్టు ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్తో పాటు పురాణిపేట్, బెజ్జోర, రామన్నపేట్, జాగిర్యాల్ గ్రామాలకు 150 మంది కోవిడ్-19 సహాయకులతో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేశామన్నారు.
Read More »శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం
భీమ్గల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్ అన్నదాత కార్యక్రమంలో భాగంగా సోమవారం 350 మంది యాచకులకు, పేదవారికి మధ్యాహ్న భోజన వితరణ చేశారు. అంతే కాకుండా రోజూవారీలాగే భీంగల్తో పాటు పురాణిపేట్, బెజ్జోర, రామన్నపేట్, జాగిర్యాల్ గ్రామాలకు 150 మంది కోవిడ్-19 సహాయకులతో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేసినట్టు ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు.
Read More »లింబాద్రి నృసింహస్వామి ఆలయం తరఫున భోజనం వితరణ
భీమ్గల్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ అన్నదాత కార్యక్రమంలో భాగంగా, 300 మంది యాచకులకు, పేదవారికి శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున ఆదివారం మధ్యాహ్న భోజన వితరణ చేశారు. రోజూవారీలాగే భీంగల్తో పాటు పురాణిపేట్, బెజ్జోర, రామన్నపేట్, జాగిర్యాల్ గ్రామాలకు 150 మంది కోవిడ్-19 సహాయకులతో 650 మందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »650 మందికి శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భోజన వితరణ
భీమ్గల్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా, భీంగల్ మున్సిపల్ కార్యాలయం వారు నిర్వహించిన ‘‘అన్నదాత’’ కార్యక్రమానికి 300 మంది యాచకులకు, పేదవారికి శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున మధ్యాహ్న భోజన వితరణ చేశారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్తో పాటు పురాణిపేట్, బెజ్జోర, రామన్నపేట్, జాగిర్యాల్ గ్రామాలకు 150 మంది కోవిడ్-19 సహాయకులతో 650 మందికి మధ్యాహ్న భోజన సరఫరా నిర్వహించినట్టు ఆలయ ప్రతినిధులు ...
Read More »లింబాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తరఫున అన్నదానం
భీమ్గల్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదులవారి ఆశీర్వాదముచే, శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరుపున లాక్ డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలకు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖలకు ఆలయం తరఫున ఆహార పంపిణీ చేస్తున్నట్టు ఆలయ ప్రతినిధులు తెలిపారు. భీంగల్ పరిసర ప్రాంతాలతో పాటు జాగిర్యాల్, రామన్నపేట్, పురాణిపేట్, బెజ్జోర గ్రామాలకు దేవస్థానం నుండి మధ్యాహ్న ...
Read More »శ్రీనింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్ధానం తరఫున భోజనం పంపిణీ
భీమ్గల్, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగత్ గురువులైనటువంటి శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదులవారి మంత్రాక్షతల ఆశీర్వాదముతో శ్రీనింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరఫున కరోనా బాధితులకు, సేవకులకు భోజనం పంపిణీ చేశారు. కరోనా వ్యాధి కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలకు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖలకు గురువారం అన్నదానం చేశారు. భీంగల్ పరిసర ప్రాంతాలతో పాటు ...
Read More »భీమ్గల్ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ
భీమ్గల్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ఆశీర్వాదంతో, శ్రీ ఉత్తరాది మఠానికి చెందిన ప్రతినిధులు రెండ్రోజుల నుండి లాక్ డౌన్ బాధితులకు ఆహార పంపిణీ (పులిహోరా) చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం వైద్య సిబ్బంది, రెవెన్యూ, మునిసిపల్ సిబ్బందికి లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తరపున 125 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో భాగంగా సామాజిక దూరం పాటిస్తు తమ వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ 300 ...
Read More »భీమ్గల్ అభివృద్ది కోసం ఓటు వేయాలి
భీమ్గల్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 1,2,8,10 వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల తరపున మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అనంగానే ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలన్నారు. కేసీఆర్ కోసం, తన కోసం జరుగుతున్న ఎన్నికలు కావని భీంగల్ మున్సిపాలిటీ అభివద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలని అన్నారు. భీంగల్ పట్టణంలో ఇంటింటికి ...
Read More »ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ భీమ్గల్లో పర్యటించి మునిసిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేసిన జూనియర్ కళాశాలలో పర్యటించి పరిశీలించారు. ఇక్కడ కౌంటింగ్ హాల్స్ స్ట్రాంగ్ రూముల ప్రణాళికను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్, ఓటర్ స్లిప్పులు పంపిణీకి మొదటి ...
Read More »పోటీలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల భీమ్గల్ మండల కేంద్రంలోని సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు 50 మంది పోటీలో పాల్గొని వివిధ కళారీతులను గుర్తుచేస్తు రంగు రంగుల ముగ్గులను అలంకరించారు. దేశ రాష్ట్ర, సంస్కతులతో పాటు దేశరక్షణకు నిరంతరం కషి చేస్తున్న సైనికుల త్యాగాలు గుర్తుకు తెచ్చే విదంగా ముగ్గులు వేశారు. వినూత్న రీతిలో ఎక్కడ నిర్వహించని 9 రకాల ఆటలే ...
Read More »రోడ్డు భద్రతపై అవగాహన
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 30 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈనెల 11వ తేదీన భీంగల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి డి.వి.రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమ్గల్ పట్టణంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులచే ర్యాలీ, వాహన చోదకులకు అవగాహన సమావేశం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read More »ఎస్సీ వర్గీకరణ సాధనే అమరులకు నిజనివాళి
భీమ్గల్, మార్చి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 1వ తేదీ మాదిగ అమరవీరుల దినం సందర్భంగా భీమ్గల్ మండలంలోని ఛేంగల్ గ్రామంలో సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంఎస్ఎఫ్ మండల ఇన్చార్జి దూమల మహేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఛేంగల్ గ్రామ అధ్యక్షుడు గుమ్మెర్ల శ్రీధర్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో 18 మంది మాదిగ పౌరులు ప్రాణత్యాగంచేశారన్నారు. జాతికోసం వారు చేసిన ...
Read More »ఉన్నత శిఖరాలకు మొదటి అడుగు 10వ తరగతి
భీమ్గల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రానున్న బోర్డ్ ఎగ్జామ్స్ బాగా రాసి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని బీమ్గల్కు చెందిన న్యూ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవరం యూత్ ఆధ్వర్యంలో 117 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. భవిష్యత్తు జీవితంలో ఎటువంటి విజయాలు, లక్ష్యాలు సాధించాలన్నా 10వ తరగతి మొదటి మెట్టు అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ...
Read More »