బీర్కూర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నసురులాబాద్ మండల కేంద్రంలో, బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్య సాగర్ రావు దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మాండ్లు యాదవ్ మాట్లాడుతు హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా మాట్లాడం సిగ్గు చేటని, ఆయన భారతదేశం సంస్కతి సంప్రదాయాలు కించపరిచే విధంగా మాట్లాడం భారత దేశ ఐక్యతను దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు. ఇలాంటి దేశ ద్రోయి తన మాటలను వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ ...
Read More »కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
బీర్కూర్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం మంజీరా నది పరివాహక ప్రాంతంలో గత మూడు నెలలుగా నడుస్తున్న ఇసుక రవాణా పోచారం కాలనీ గుండా వెళ్లడం వలన కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రోజుకు వందల సంఖ్యలో ఇసుక లారీలు వెళ్లడం వల్ల రోడ్డుపై నుండి దుమ్ము ధూళి తమ తినే ఆహార పదార్థాలపై పడుతుందని ఆ సమయంలో లోడింగ్ అన్ లోడింగ్ ఇసుక రవాణా ...
Read More »ఇందిరా గాంధీకి ఘన నివాళి
బీర్కూర్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం దివంగత నేత ఇందిరాగాంధీ 36వ వర్థంతి సందర్భంగా బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్, మండల కాంగ్రెస్ అధ్రక్షులు పోగు నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఇందిర చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1966-1977 వరకు మళ్ళీ 1980 లో నుంచి 1984 లో ఆమె కన్నుమూసేంత వరకు దేశ ప్రధాన మంత్రిగా పని ...
Read More »ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
బీర్కూర్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవ ఎన్నికలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అహ్మద్ మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో 2014, ఆ తరువాత రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భతి 3016 ...
Read More »దళారులను నమ్మి మోసపోవద్దు
బీర్కూర్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టించి పండించిన రైతు తమ పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్, పిఏసిసి మైలారం కమిటీ ఛైర్మన్ పెరక శ్రీనివాస్ ఒక ప్రకటనలో అన్నారు. సిఎం కెసిఆర్ కృషితో, అలాగే శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కృషితో త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నసురుల్లాబాద్ మండలంలో ఏర్పాటు చేస్తున్నామని వాటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ...
Read More »నాసిరకం రోడ్లు – ఆపై అధిక లోడ్ లారీలు
బీర్కూర్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీ నుండి మంజీర నది వంతెన వరకు నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉండడం వల్ల రోడ్ల పైన పగుళ్ళు కనబడుతున్నాయి. దానికి తోడు మంజీర నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ మైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక టెండర్ల ద్వారా అధిక లోడ్తో లారీలు ప్రయాణించడం వల్ల నాసిరకం రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని పోచారం కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అధిక లోడ్తో ...
Read More »తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు
బీర్కూర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నస్రులాబాద్ మండలంలో నెమ్లి, దుర్కి గ్రామాల్లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో మిలిటెంట్ గ్రూప్ (నిజాం అనఫిషయల్ సైన్యం) రజాకార్ల పేరుతో చెలామణి అయ్యేదని, రజాకార్లు ఎంతటి రాక్షసులు అంటే (ఈ రోజుల్లో మన ఊహకు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పన్నులు ఉండేవి) పన్నులు చెల్లించని వారి గోర్ల కింద ...
Read More »వాటిని పాఠ్యాంశాల్లో చేర్చాలి
బీర్కూర్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 గురించి పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. రజాకార్ల అరాచకాలు, ఆకృత్యాలకు గురైన స్థలాల సందర్శన కొరకు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు హన్మాండ్లు యాదవ్, సతీష్, నారాయణ నాగరాజు ...
Read More »బీర్కూర్, నసురుల్లాబాద్లో 20 పాజిటివ్
బీర్కూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలకు సంబంధించిన కోవిడ్ టెస్టులను బీర్కూర్ పిహెచ్సిలో శనివారం నిర్వహించారు. మొత్తం 69 టెస్టులకు గాను 20 మందికి పాజిటివ్, 49 మందికి నెగిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్ రవిరాజ్ తెలిపారు.
Read More »కుంటలో చేప పిల్లల విడుదల
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మంగళూరు గ్రామ శివారులో గల కొత్త కుంటలో సర్పంచ్ గైని స్వప్న రమేష్, ఉప సర్పంచ్ దత్తు కలిసి చేపపిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం 100 శాతం సబ్సిడీ కింద చేపపిల్లలను ఇవ్వడం జరుగుతుందన్నారు. మత్స్య కార్మికుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుపేద కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడం ...
Read More »గ్రామాభివృద్ధే నా లక్ష్యం
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని మంగళూరు గ్రామ సర్పంచ్ స్వప్న రమేష్ అన్నారు. నిజాంసాగర్ మండలం మంగళూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు ఉప సర్పంచ్తో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు. గ్రామంలో మురికి కాలువలు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్, పిచికారి చేయడం జరుగుతుందన్నారు. త్వరలో పల్లె ప్రకృతి వనం కూడా పూర్తి దశకు చేరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ...
Read More »15 పాజిటివ్, 35 మందికి నెగిటివ్
బీర్కూర్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో మంగళవారం బీర్కూర్లో 50 రాపిడ్ టెస్టులు నిర్వహించినట్టు వైద్యాధికారి డాక్టర్ రవిరాజ్ తెలిపారు. కాగా పరీక్షలు నిర్వహించిన వారిలో 15 మందికి పాజిటివ్, 25 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు పేర్కొన్నారు. బరంగెడ్గి 8, మిర్జాపూర్ 2, సంగెం 2, సంబాపూర్ 1, చించోలి 1, బీర్కూర్ 1 పాజిటివ్ వచ్చిన వారు అని తెలిపారు.
Read More »దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు
బీర్కూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివంగత మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో టీపిసిసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్ధుల్ అహ్మద్, పార్టీ మండల అధ్యక్షుడు పోగు నారాయణ ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ జన్మదినం సంధర్బంగా ఆయన జీవితంలోని మధుర ఘట్టాలను స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ యువత పట్ల ఆయనకున్న విజన్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన కృషి ...
Read More »సిఎం రిలీప్ ఫండ్ అందజేత
బీర్కూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాదు మండల్ సంగం గ్రామానికి చెందిన జర్పుల సుభాష్ మరియు సలాబత్ వెంకటేష్కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నసురుల్లాబాదు మండల ఎంపీపీ వాలితే విటల్ లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఇద్దరు లబ్ధిదారులు కడుపు నొప్పితో ఇబ్బందిపడుతూ వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా సుభాష్కు 27 వేల 500 రూపాయలు మరియు వెంకటేష్కు 12 వే రూపాయలు మంజూరు కాగా, చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయాగౌడ్, టిఆర్ఎస్ పార్టీ ...
Read More »ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బీర్కూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్, నసురుల్లా బాద్ మండలాల్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయా మండలాల్లో తహసీల్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్, ఐకెపి, వెటర్నరి, పిహెచ్సి, పాఠశాలల వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీర్కూర్ గ్రామ సచివాయంలో సర్పంచ్ అవారి స్వప్న, బీర్కూర్ గ్రామంలోని పోచారం కాలనీలో నల్ల నవీన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Read More »కోవిడ్ నుంచి కోలుకున్నారు
బీర్కూర్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కుర్లో కరోనా పాజిటివ్ వచ్చిన గాండ్ల నాగమణి, గాండ్ల సతీష్ు శుక్రవారంతో హోం క్వారంటైన్ పూర్తిచేసుకున్నారు. వారికి 17 రోజులలో ఆఖరి 7 రోజులలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు కాబట్టి శనివారంతో పూర్తిగా కొలుకున్నట్లు ధృవికరించినట్లు డాక్టర్ రవిరాజ్ స్పష్టం చేశారు. ఆదివారం నుంచి రోజు వారి పనులు యధావిదిగా చేసుకోవచ్చని తెలిపారు. వీరు మరో వారం, పది రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, ఆశ ...
Read More »పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి
బీర్కూర్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెంచిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు లాక్ డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ బిల్లులు మాఫీ చేసి ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ప్రధానమైన డిమాండ్తో స్థానిక విద్యుత్ కేంద్రం ముందు ...
Read More »అవకాశమున్నా ఎందుకు ఇవ్వడం లేదు
బీర్కూర్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అలాగే పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరల అసాధారణ పెంపునకు వ్యతిరేకంగ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని కామప్ప కూడలి వద్ద టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో ధర్నా, ఆటోకు తాడుతో లాగి సుమారు గంట పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అబ్దుల్ ...
Read More »హరితహారంలో మొక్కులు, రైతు వేదికలకు శంకుస్థాపనలు
బీర్కూర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బీర్కూర్ మండలంలోని బైరపూర్, బీర్కూర్, కిష్టాపూర్, చించొలి, రైతు నగర్ గ్రామాలలో 6వ విడత హరితహారం కార్యక్రమములో పాల్గొని పలు మొక్కలు నాటి, అనంతరం బైరపూర్ మరియు రైతు నగర్ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణం కోసం ఉమ్మడి జిల్లా డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, మండల రైతు బంధు ...
Read More »రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపనలు
బీర్కూర్ జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నసురుళ్లబాద్ మండలంలో రైతువేదికలకు ఉమ్మడి నిజమాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నసురుళ్లబాద్ మండలంలోని నసురుళ్లబాద్, మిర్జాపూర్, దుర్కి గ్రామాల రైతు వేధికల నిర్మాణాలకు శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఎంపీపీ పాల్తే విట్ఠల్, జడ్పీటీసీ జన్నుబయి ప్రతాప్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు సిహెచ్. సాయిు సొసైటీ చైర్మన్ పెరిక ...
Read More »