కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండలం మోతే గ్రామానికి చెందిన బాల్ రెడ్డి అనే 57 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి హైదరాబాదులోని సజన వైద్యశాలలో ఏ పాజిటివ్ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నాగరాజు సహకారంతో ఏ పాజిటివ్ ప్లాస్మాను హైదరాబాద్కు వెళ్లి అందజేసి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో 250 ...
Read More »వర్షాలు కురుస్తున్నాయి… ముందస్తు చర్యలు తీసుకోండి….
కామరెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని ముదస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్కు తెలిపారు బుధవారం మంత్రి ఫోన్ ద్వారా వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టరుతో సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా వుండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ...
Read More »జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష
కామరెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్న కంపోస్ట్ షెడ్స్, పల్లె ప్రకతి వనాలు, వైకుంఠధామాలు, ఫాగింగ్ యంత్రాలు రైతు కల్లాలు, మంకీ ఫుడ్ కోర్టులు వినియోగంలోనికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్లు, మండల అభివద్ది మండల పంచాయితీ అధికారులు, ఎపిఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా పల్లె ప్రగతి పనులను మండల వారిగా సమీక్షించారు. పల్లెప్రగతి పనులు పూర్తయిన తర్వాత గ్రామ ...
Read More »సెట్విన్లో 50 శాతం ఫీజు రాయితీ
కామరెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి జిల్లా సెట్విన్ కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం నుంచి 50 శాతం ఫీజు రాయితీతో తరగతులు ప్రారంభిస్తున్నట్టు కో ఆర్డినేటర్ ఎం.నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తరగతులు రద్దుచేశామని, ప్రస్తుతం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఆయా కేంద్రాల్లో శిక్షణ ఇస్తామన్నారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్, అడ్వాన్సు బ్యూటిషియన్, మగ్గం వర్క్స్, మెహందీ, ఎం.ఎస్.ఆఫీస్, డిటిపి, టాలీ తదితర అంశాల్లో ...
Read More »ఎల్లారెడ్డి ఆర్డివోకు అదనపు బాధ్యతలు
కామరెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్డివో నరేందర్ సస్పెన్షన్ అయిన కారణంగా కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎల్లారెడ్డి ఆర్డివో పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
Read More »ఆన్లైన్ తరగతుల పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో విద్యార్థులకు రోజు టివిలో వస్తున్న దశ్య మాధ్యమ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీవీలో వస్తున్న టీ షాట్ విద్య దూరదర్శన్ యాదగిరి సప్తగిరిలల్లో వచ్చే తరగతులను విద్యార్థులు చూస్తున్నారా లేదా అనే విషయాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు. ఉదయం 10:30 గంటలకు పదవ తరగతికి సంబంధించిన విద్యార్థులు టివిలో వస్తున్న తరగతుల విషయాలను విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. దీనికి ...
Read More »రోడ్డు ప్రమాదంలో సర్పంచ్కు గాయాలు
కామరెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం రాత్రి రాజంపేట్ మండలం ఆర్గొండ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు గ్రామ సమీపంలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మండల నాయకులు స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్కి సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి హైదరాబాద్లో చికిత్సకై ఆసుపత్రికి వెళ్లి దగ్గరుండి చేర్పించారు. ఎమ్మెల్యే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందివ్వాలని కోరారు. అలాగే వారి కుటుంభ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరలోనే కోలుకోవడానికై అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తానని ...
Read More »ఫోన్ ఇన్లో 19 ఫిర్యాదులు
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన పోన్ ఇన్ కార్యక్రమం ద్వారా 19 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ పి.యాది రెడ్డి స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 8, ఉపాధి హామీ 4, వ్యవసాయం, పంచాయతీ, వైద్య శాఖకు 2 చొప్పున, విద్యుత్తు శాఖకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు ...
Read More »15 నుంచి వ్యాధి టీకాల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గొర్రెలు, మేకలు ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమైనదని, గొర్రెలకు, మేకలకు ప్రబలే అంటూ వ్యాధులు పిపిఆర్ వ్యాధి వల్ల కలిగే మరణాలు తగ్గించి గొర్రెలు మేకల పెంపకం దారులకు లబ్ధి చేకుర్చుటకు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ప్రతి ఏట పిపిఆర్ టీకాలు నిర్వహిస్తారని కామారెడ్డి జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీకాలు ముఖ్యంగా మందలో కొత్తగా చేరిన ...
Read More »15న కాగడాల ప్రదర్శన
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విమోచనం పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కామారెడ్డిజిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 15న కాగడాల ప్రదర్శన, మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందని బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాక ముందు విమోచన దినోత్సవం ...
Read More »జాతీయ పండగలా నిర్వహించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్ కార్ రామకష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్నీ అధికారికంగా జాతీయ పండగల లాగా ఆగస్ట్ 15, 26 జనవరిలాగా నిర్వహించాలన్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నిజాం నిరంకుశ ...
Read More »సభ్యత్వ బీమా చెక్కుల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 10 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 3 లక్షల 6 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలో 489 మందికి 2 కోట్ల 96 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామానికి ...
Read More »ప్రకృతి వనాల ద్వారా స్వచ్ఛమైన వాయువు లభిస్తుంది
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. తాడ్వాయి మండలంలోని తాడువాయి, చందాపూర్, సంగోజీ వాడి, కాలోజి వాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని పల్లె ప్రకతి వనాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకతి వనాలతో ప్రజలకు మానసిక ప్రశాంతత కలుగుతోందని సూచించారు. దగ్గరదగ్గరగా మొక్కలు నాటడం వల్ల చిట్టడవిలా ప్రకతి వనాలు మారుతాయని పేర్కొన్నారు. తాడువాయిలో ...
Read More »నిర్ణీత సమయంలో పరిష్కారం చేసుకోవచ్చు
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ ఆఫీస్ ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా అన్ని కార్యాలయాలు దస్త్రాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. కలెక్టరేట్లోని జనహిత భవనంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఈ ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా దస్త్రాల పరిష్కరిస్తున్న తీరును ఆయన సమీక్షించారు. నిర్ణీత సమయంలో పారదర్శకంగా ఫైళ్లను పరిష్కారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు ...
Read More »ప్రయివేటు టీచర్లను ఆదుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్ కార్ రామకష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా అనేక ప్రైవేట్ విద్యాసంస్థలల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు వేతనాలు లేక సతమతమవున్న వారిని ఆదుకొని, ఎన్నో పోరాటాల కోర్చి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆకలి చావుని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు ...
Read More »సర్కార్ భూమి హాంఫట్..!
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అతనొక రెవెన్యూ శాఖలో చిరుద్యోగి. ఓ గ్రామంలో విఆర్ఏగా పని చేస్తుంటాడు..ఉద్యోగం కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ పై దష్టి పెడతాడు. విలువైన భూములపై దష్టి సారించి కబ్జాకు యత్నిస్తూ ఏకంగా జాతీయ రహదారికి ఆనుకొని వున్న ఐదెకరాల భూమిపై కన్నేశాడు..రెవెన్యూ శాఖలో వున్న లొసుగులే అతని ఆయుధం. కామారెడ్డి పట్టణానికి 6 కిలోమీటర్ల దూరలోని జాతీయ రహదారిపై గల ఐదెకరాల భూమిని బినామీ పేరిట పాసుబుక్ పొందాడు. ఇటీవల ఈ భూమిని ...
Read More »108లో ఉద్యోగావకాశాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవీకే ఈఎంఆర్ఐ ఆధ్వర్యంలో నడుపబడుతున్న 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ వాహనాలలో పనిచేయుటకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులు స్వీకరించబడునని జిల్లా ప్రోగ్రోమ్ మేనేజరు భూమా నాగేందర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, ఒక జిరాక్స్ కాపీస్ సెట్ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ పోస్టుకు అర్హతలు ...
Read More »మహిళకు రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదులోని ప్రైవేటు వైద్యశాలలో 55 సంవత్సరాల మహిళకు రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలుని సంప్రదించారు. సమూహ క్రియాశీలక సభ్యుడు కిరణ్ సహకారంతో పట్టణానికి చెందిన సాయికిరణ్ ఏ నెగిటివ్ రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు ...
Read More »పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధైర్య సాహసాలను ప్రదర్శించి, ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్చంద సంస్థలకు (2021) సంవత్సరానికి గాను బాలశక్తి, బాల కళ్యాణ్ పురస్కారాలు భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవద్ధుల సంక్షేమాధికారి అనురాధ తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభా పాటవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు, తదితర అంశాలకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. అవార్డులకు ఐదేళ్ల నుంచి 18 ...
Read More »కోవిడ్ జాగ్రత్తలు పాటించండి
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని, తన కుటుంబ సభ్యులందరు ...
Read More »