కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి చెందిన మహిళకు బి పాజిటివ్ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు ను సంప్రదించారు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పంతులు శ్రీనివాస్ మానవత దక్పథంతో బి పాజిటివ్ ప్లాస్మాను శ్రీకర వైద్యశాలలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ప్లాస్మా అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవసరమైన ప్లాస్మా కావాలంటే 9492874006 కు సంప్రదించాలని ...
Read More »ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి నారాయణ రెడ్డి పరిశీలించారు. గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మెటీరియల్, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ తదితర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఏవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Read More »అధికారులకు సమాచారం తెలపాలి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పురపాలక సంఘ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులకు ఫోన్ ద్వారా కమీషనర్ యం.సిపల్ సమాచారం అందించారు. గురువారం ఉదయం ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశానుసారంగా కామారెడ్డి పట్టణంలో గల ఇంటి యజమానులకు వ్యవసాయేతర భూములు మరియు ఆస్తి యొక్క వివరాలు ఇంటింటికి వచ్చు అధికారులకు సమాచారాన్ని తెలియపరచవలసిందిగా కౌన్సిల్ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఐ జానయ్య, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »ప్రముఖ వైద్యుడు తాటికొండ భైరయ్య మృతి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ తాటికొండ బైరయ్య మతిపట్ల మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ ఆలీ షబ్బీర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. డాక్టర్ బైరయ్య ఇక లేరన్నవార్త కలచివేసిందని, ఆయన తమ కుటుంబ డాక్టర్ అని అతని వద్ద వైద్యం చేయించుకున్న వారు చుట్టుపక్కల పట్టణాల్లో నివసించినా తిరిగి అతని వద్దకు వచ్చి వైద్యం చేయించుకునే వారని గుర్తుచేశారు. ఆయన డబ్బు ...
Read More »వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్లో గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం సంతకాల సేకరణ చేస్తామని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని కోరారు. బడా కంపనీలతో ప్రధాని మోడీ కుమ్ముక్కయ్యారని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు ...
Read More »మీరిచ్చే రక్తదానం…మరొకరికి ప్రాణదానం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క యువతీ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ప్రస్తుత తరుణంలో బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేకపోవడం వలన ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం దొరకడం లేదని మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చునని ...
Read More »బిజెపి సంబరాలు… వారంతా నిర్దోషులే
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాబ్రీ మసీదు కేసులో వారంతా నిర్దోషులని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పట్ల కామారెడ్డి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సంబరాలు చేసుకోని మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించడం సంతోషమన్నారు. బాబ్రీ మసీదు ...
Read More »వాట్సాప్ ద్వారా సందేహ నివృత్తి చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్లైన్ తరగతులు కేజీబీవీ విద్యార్థినులు వినే విధంగా ఉపాధ్యాయులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సూచించారు. మంగళవారం కేజీబీవీ ప్రత్యేక అధికారిణులు, మండల విద్యాధికారులతో ఆయన ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్దినుల సందేహాలను వాట్సాప్ ద్వారా నివత్తి చేయాలని, అనాధ, తల్లి లేదా తండ్రి మతి చెందిన బాలికలు, నిరుపేదలుంటే హైదరాబాదులో పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత పొందిన అర్హత గల బాలికలు ...
Read More »రైతు కల్లాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లోని నర్సరీలలో పదివేల మొక్కలకు పైన పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులకు తెలిపారు. కలెక్టర్ చాంబర్లో మంగళవారం పల్లె ప్రగతిపై ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. రైతుకల్లాలు ప్రతి పంచాయతీ కార్యదర్శి ఐదు చొప్పున పూర్తిచేసే విధంగా చూడాలని కోరారు. ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు ఇరవై ఐదు చొప్పున రైతు కల్లాలనును పూర్తిచేయాలని ...
Read More »తక్కువ బరువున్న పిల్లలను గుర్తించాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో నమోదు చేసుకున్న పిల్లలను ప్రతి నెలా క్రమం తప్పకుండా బరువు తూకం వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. మంగళవారం అంగన్వాడి అధికారులతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ఆవరణలో పోషకాహారం కలిగిన కూరగాయలను పెంచుకోవాలని కోరారు. జిల్లా శిశు సంక్షేమ అధికారిణి అనురాధ, సిడిపివోలు, పర్యవేక్షణ ...
Read More »ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దుచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి తహసీల్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని పేద ప్రజలపై వేసిన పన్నులను వెంటనే రద్దు చేయాలని నాయకులు నినాదాలు చేశారు. సిఎం కెసిఆర్ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందన్నారు. పేదల పార్టీ బిజెపి అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారని, వారికి అర్థమైంది తెలంగాణ ప్రజలు కెసిఆర్ను గద్దె ...
Read More »ఎవరెన్ని మొక్కలు నాటాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలు తమ లక్షాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. తన చాంబర్లో సోమవారం హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ఐదు లక్షల ఈత మొక్కలు నాటాలని, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 3.60 లక్షల మొక్కలు నాటాలని సూచించారు. డిఆర్డిఓ ఆధ్వర్యంలో 12 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. నీటిపారుదల శాఖకు 25 వేలు, పశుసంవర్ధక శాఖ ...
Read More »30 లోగా పూర్తి కావాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఫోన్ ఇన్ ద్వారా రైతు వేదికల భవనాల నిర్మాణంపై మండల వారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు వేదికల భవనాల చుట్టూ మొక్కలను నాటాలని సూచించారు. అక్టోబరు 1న జరిగే సమావేశానికి అధికారులు రైతు వేదిక భవనాల ఫోటోలతో సహా నివేదికలతో ...
Read More »ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాధలు, నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు పదవ తరగతి ఉత్తీర్ణత పొంది పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయని వారికి దుర్గాబాయి దేశముఖ్ టెక్నికల్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. ఉచితంగా ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. అర్హత గల వారు మండల విద్యాధికారి, తహసిల్దార్ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన విభాగం అధికారికి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అవకాశాన్ని జిల్లాలోని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More »కామారెడ్డిలో 22 పోలింగ్ కేంద్రాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 9 న పోలింగ్, 12న లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత ఉన్న ఓటర్లందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ...
Read More »తెరాసలోకి ఎంపిటిసి పార్వతి
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని జహీరాబాద్ ఎంపీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మండల అడివిలింగాల ఎంపీటీసీ బత్తుల పార్వతి కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బి.బి పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో కండువాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ నాయక్, సొసైటీ వైస్ చైర్మన్ మత్తమాల-ప్రశాంత్ గౌడ్, అదిమూలం సతీష్, నాగం సురేందర్, శివగౌడ్ ఉన్నారు.
Read More »మునిసిపల్ వాహనాలకు అందించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాఖహర, మాంసాహరాల నుండి వచ్చే వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పడవేయడం వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కావున అట్టి వర్గాలు మునిసిపల్ వాహనాలకు అందించి పట్టణాన్ని పరిశుభ్రముగా ఉంచి కామారెడ్డి పట్టణాన్ని స్వఛ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దాలని రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఖాదర్ స్వచ్చ భారత్ మిషన్ నిపుణులు మునిసిపల్ సలహాదారులు, హైదరాబాద్ వారన్నారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ చైర్ పర్సన్, కమీషనర్ ఆదేశానుసారము రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఖాదర్ స్వచ్చ ...
Read More »తెరాసలోకి కాంగ్రెస్ జడ్పిటిసి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కె.ఉషాగౌడ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్లో చేరినట్లు జడ్పీటీసీ ఉషాగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ...
Read More »ఎన్నికల నోడల్ అధికారులు వీరే…
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలలో భాగంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎన్నికల నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశాలు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్ జిల్లా సెక్యూరిటీ ప్లాన్ నోడల్ అధికారిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత నియమింపబడ్డారు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, పోలింగ్ సిబ్బంది మైక్రో అబ్జర్వర్లు మొదలగు వాటికి నోడల్ అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, బ్యాలెట్ పేపర్, ...
Read More »కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 105 వ జయంతి సందర్బంగా కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్, జిల్లా బీసీ అభివద్ధి ఇన్చార్జి అధికారి డి.శ్రీనివాస్, అసిస్టెంట్ బీసీ అభివ ద్ధి అధికారి యాదగిరి, సూపరింటెండెంట్ రేవంత్, అధికారులు చక్రధర్, ...
Read More »