కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ మండపాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన తీరుకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ తెలిపారు. స్థానిక శిశుమందిర్లో జరిగిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సాకుగా చూపుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నాటి రజాకార్ల పాలనను తలపిస్తూ మండపాల నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు భక్తితో ...
Read More »వికలాంగుల ద్వారా ఎకో ఫ్రెండ్లీ గణపతులు
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మా దివ్యాంగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి మరియు ఆవుపేడతో గణపతులు తయారుచేశారు. ప్రస్తుతం కరోనాతో పోరాటం చేస్తూనే, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించానే సంకల్పంతో ఆవుపేడతో గణపతులు తయారుచేశారు. మేడ్చల్లో కృష్ణ గోశాల వారి సహకారంతో మట్టి గణపతులు తయారుచేశారు. కరోనా సోకకుండా జాగ్త్రతలు తీసుకుంటూ వికలాంగులు అధైర్యపడకుండా సీజనల్గా ఉపాధిని ఎంచుకుని బతకాలనే ఆలోచనతో ఉపాధి పొందుతున్నారు.
Read More »పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుస్తాం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలను గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్లో శుక్రవారం ఆయన పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మియావాకి విధానంలో మొక్కలను దగ్గర దగ్గరగా నాటి చిట్టడివి వాతావరణం కల్పించాలని సూచించారు. నాటిన మొక్కలకు క్రమ సంఖ్య కేటాయించడంపై సర్పంచి రవి తేజ గౌడ్ను అభినందించారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో కంపోస్ట్ షెడ్డు సందర్శించారు. ...
Read More »ఆరాధనా స్థలాలు పునర్ నిర్మాణం చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కలెక్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్కి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశానుసారం కార్యక్రమం నిర్వహించినట్టు డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పట్టణ అధ్యక్షుదు పండ్ల రాజు, ...
Read More »ప్రతిరోజు 1500 టెస్టులు
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిరోజూ 1500 కోవిడ్ టెస్టులు నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం జనహిత భవన్లో జిల్లా వైద్య అధికారి, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డిప్యూటీ జిల్లా వైద్య అధికారులతో కోవిడ్ -19 పరీక్షల కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో 200, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో 150, ఎల్లారెడ్డి, దోమకొండ, మదునూర్ కమ్యూనిటీ హెల్త్ ...
Read More »సెప్టెంబర్ 7 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని రైతు వేదిక భవనాలను సుందరంగా తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో గురువారం రైతు వేదిక ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 లోగా జిల్లాలోని రైతు వేదిక భవనాలన్నీ పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. భవనాల చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు. ఆగస్టు 13 వరకు బీర్కూర్ మండలం రైతు నగర్ రైతు వేదిక భవనాన్ని ...
Read More »హిందూ పండుగలపై ఆంక్షలు తగదు – న్యాయవాది సురేందర్ రెడ్డి
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, కరోనాను అడ్డుపెట్టుకొని హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టడం తగదని న్యాయవాది సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమతం వారికైనా వారి వారి పండగలను స్వేచ్చగా జరుపుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, హక్కులను కాలరాయడానికి ఎటువంటివారికైనా అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. అయితే కొన్ని ...
Read More »వారి శ్రేయస్సే మనకు ముఖ్యం..మన సామాజిక బాధ్యత..
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ శరత్తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితులపై ఉభయ జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు అన్ని స్థాయిల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ...
Read More »ఘనంగా రాజీవ్గాంధీ జయంతి
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయములో భారత రత్న, మాజీ ప్రధాని కీర్తీ శేషులు రాజీవ్ గాంధీ 76 వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి స్మరించుకున్నారు. నిజాంసాగర్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ చేసిన ఐటీ, యువకులకు పద్దెనిమిదేండ్లకే ఓటు హక్కు కల్పించారని, డిల్లి నుండి గల్లీవరకు జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ...
Read More »అశ్రద్ద చేయకూడదు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని తన కుటుంబ ...
Read More »తగినంత స్థలం కేటాయించాలి
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే సెప్టెంబర్ 15 లోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మిల్లర్స్ యజమానులను ఆదేశించారు. బుధవారం జనహితలో బాయిల్డ్ రైస్ మిల్లర్స్, సివిల్ సప్లయ్ అధికారులతో మిల్లుల వారిగా సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం రానున్నందున జిల్లాలో మిల్లర్ల వద్ద ఉన్న ఒక లక్షా 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సిఐ గోదాములకు వచ్చే నెల 15 లోగా డెలివరీ చేయాలని రైస్ ...
Read More »మట్టి గణపతుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ బిజెపి నాయకులు విశ్వనాధుల మహేష్ గుప్త ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులు మరియు హైపోక్లోరైట్ లిక్విడ్ బ్లీచింగ్ కాలనీ వాసులకు పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి పూజించకండి మట్టి వినాయకులను పూజిద్దాం అని పిలుపునిచ్చారు. జల కాలుష్యం కాకుండా రక్షిద్దాం అన్నారు. కార్యక్రమంలో రామారెడ్డి కాలభైరవ ...
Read More »చిట్టడివిగా మార్చాలి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోచారం ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండే వీలుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పోచారం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం పోచారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంను సందర్శించారు. మొక్కలు దగ్గరదగ్గరగా నాటి చిట్టడివిగా మార్చాలని సూచించారు. గ్రామంలోని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఎంపీపీ రాజు ...
Read More »అధికారులు అందుబాటులో ఉండాలి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాల కారణంగా పంట నష్టం వివరాలను గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన అధికారులతో మాట్లాడారు. గ్రామస్థాయిలో కూలిన ఇళ్ళ వివరాలను, దెబ్బతిన్న కల్వర్టు, రోడ్ల వివరాలు తెలియజేయాలని తెలిపారు. చెరువులు, కుంటలను నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వీఆర్వోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ...
Read More »రెండు లక్షల ఇళ్లలో సర్వే
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెండు లక్షల ఇండ్లను సర్వే చేపట్టి వ్యాధులు ఉన్న వారిని గుర్తించామని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో 400 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ...
Read More »తెరాస నుంచి ఎం సిపిఐ యులోకి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎం సిపిఐ యు పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాచారెడ్డి మండల నాయకులు శ్రీను నాయక్, ప్రవీణ్, నాయకులు ఎం సిపిఐయు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించినట్టు జిల్లా కార్యదర్శి రాజలింగం, రాష్ట్ర నాయకుడు శివ, జిల్లా నాయకుడు రవి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఉచిత ...
Read More »20వ తేదీ లోపు అనుమతి తీసుకోవాలి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బిబిపెట అఖిల పక్ష సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల గురించి ఎస్ఆర్ఎం గార్డెన్లో సమావేశమయ్యారు. కోవిడు నిబంధనలు ఉల్లంఘించకుండా ఎవరైనా గణపతి పెట్టాలనుకునే వారు, గణేష్ యువజన సంఘాలు మరియు కుల సంఘాలు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు.
Read More »ఫోన్ ఇన్లో 30 ఫిర్యాదులు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి 13, గ్రామ పంచాయతీలకు సంబంధించి 4, మండల పరిషత్తుకు 5, వ్యవసాయ శాఖ సంబంధించి 2, మైనారిటీ, విద్యాశాఖకు ఒకటి చొప్పున, మునిసిపల్, డిఆర్డిఓ శాఖకు 2 రెండు చొప్పున ఫిర్యాదులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More »ప్రజలను అప్రమత్తం చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సోమవారం అధికారులతో ఫోన్లో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామస్థాయి అధికారులు అందుబాటులో ఉండి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలించి, ఇళ్లలో ఉన్న వారిని స్థానిక పాఠశాలలో పునరావాస కేంద్రంలో ఉండే విధంగా ...
Read More »సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 28 లోగా గ్రామాల్లో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ జనహితలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎరువుల తయారీ చేపట్టి పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చాలని సూచించారు. పల్లె ప్రకృతి వనంలో 15 శాతం పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. పాదచారులకు నడకదారి ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఆలయాల ...
Read More »